అక్సిడెంట్:హుజూరాబాద్ లో ప్రమాదం 7 గురికి గాయాలు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం కరీంనగర్ లో...