32.2 C
Hyderabad
May 19, 2024 18: 01 PM

Category : నల్గొండ

Slider నల్గొండ

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టీఆరెస్ పార్టీ

Satyam NEWS
ప్రతీ ఒక్క టీఆరెస్ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో  చిట్యాల మున్సిపాలిటీకి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు ఊట్కూరి శ్రవణ్...
Slider నల్గొండ

రైతు రాజ్యానికి గుర్తు రైతు వేదికల నిర్మాణం

Satyam NEWS
రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవసాయ...
Slider నల్గొండ

పోలీస్ కుటుంబాలకు చేయూత చెక్కులు

Satyam NEWS
చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కట్టంగూరు ఏ.ఎస్.ఐ. ...
Slider నల్గొండ

పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పేట వేస్తున్నాం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ అంశంపై నేడు హుజూర్ నగర్ పురపాలక సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 102...
Slider నల్గొండ

పౌర సదుపాయాల కల్పనకే ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS
నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి...
Slider నల్గొండ

చిట్యాల లో ప్రతి కుటుంబానికి ప్రధాని లేఖ పంపిణీ

Satyam NEWS
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలిక కేంద్రంలో ప్రధాని లేఖలను బిజెపి  పార్టీ నాయకులు గురువారం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. భారత ప్రధాని  నరేంద్ర మోడీ కేంద్రంలో ద్వితీయ పర్యాయం అధికారం చేపట్టి సంవత్సరం...
Slider నల్గొండ

అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం

Satyam NEWS
అసంఘటిత రంగం లోని కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయటంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇటుక బట్టీల,...
Slider నల్గొండ

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని, పోతిరెడ్డి రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపుదలను నిలిపివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం...
Slider నల్గొండ

మట్టపల్లి దేవాలయ అభివృద్ధికి రైతులు సహకరించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ భూములను సేద్యం చేసుకుంటున్న రైతులు సకాలంలో కౌలు చెల్లించి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల...
Slider నల్గొండ

ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

Satyam NEWS
ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది ఎంపీపీ కొలను సునీత వెంకటేశం...