కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా కరెంటు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వాలు ప్రజలపై మరింత భారం వేశాయని సీ.పి.యం జిల్లా నాయకులు జిట్ట నగేష్ ఆవేదన వ్యక్తం...
విద్యుత్ బిల్లులను పూర్తిగా వెంటనే మాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు. మంగళవారం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజూర్ నగర్ ట్రాన్స్ కో ఏడీఈ కార్యాలయము...
మానవ సంహారిణిగా మారిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి మరో అద్దం లాంటిది నల్లగొండ జిల్లా వెలిమినేడులోని దశమి ఇండిగో ఫార్మా కంపెనీలు అని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె...
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ పట్టణంలోని 7వ, వార్డులో అభివృద్ధి పనులకు టిపిసిసి చీఫ్ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు...
హుజూర్ నగర్ లో మిషన్ భగీరథ కనెక్షన్ ల కోసం పగులగొట్టిన సిసి రోడ్లను, డ్రైనేజీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని హుజూర్ నగర్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ డిమాండ్...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ కంఠమహేశ్వర స్వామి జాతర ఆదివారం గౌడ సంఘ కులస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ నల్లగొండ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంగా నియోజకవర్గం పరిధిలో అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయన్న కథనాలతో హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ లో జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆకస్మిక తనిఖీ పట్టణంలో...
కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనతో కరోనా మహమ్మారి కొంత తగ్గేంత వరకు ప్రభుత్వ ప్రయివేటు శుభకార్యాలు అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా నేడు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మొక్కలు నాటారు. ఈ రోజు తన జన్మదినం కూడా...
ప్రతీ ఒక్క టీఆరెస్ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చిట్యాల మున్సిపాలిటీకి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు ఊట్కూరి శ్రవణ్...