దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర్జీదారులను నుండి కలెక్టర్...