Slider మహబూబ్ నగర్

కలెక్టరేట్ ముందు పత్తి రైతుల ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లాలో బి.టి.పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బి.టి.పత్తి విత్తన ప్యాకెట్లలో కలిపినటువంటి నాసి బి.టి.విత్తనాలను వేరుగా ప్యాకింగ్ చేసి నింపాలని,కార్పొరేట్ పత్తి విత్తన కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చిన శాస్త్రవేత్తలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు.

Related posts

కడప నగరంలో వివాహిత దారుణ హత్య

Satyam NEWS

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన నటి తులసి

Satyam NEWS

Leave a Comment