జోగులాంబ గద్వాల జిల్లాలో బి.టి.పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బి.టి.పత్తి విత్తన ప్యాకెట్లలో కలిపినటువంటి నాసి బి.టి.విత్తనాలను వేరుగా ప్యాకింగ్ చేసి నింపాలని,కార్పొరేట్ పత్తి విత్తన కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చిన శాస్త్రవేత్తలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు.
previous post
next post