25.7 C
Hyderabad
May 19, 2024 08: 56 AM

Tag : Corona Virus

Slider నిజామాబాద్

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

Satyam NEWS
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని రుద్రూర్ సీఐ అశోకర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్ గ్రామంలో మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన...
Slider జాతీయం

కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ రాష్ట్రం మొత్తం 31 వరకూ షడ్డౌన్

Satyam NEWS
రాజస్థాన్ ను నెల 31 వరకు రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. సీఎం ఆదేశాలతో నిన్న అర్ధరాత్రి నుంచే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది....
Slider శ్రీకాకుళం

యాంటీ కరోనా: అరసవల్లిలో మహా సౌర, అరుణ హోమం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా మహమ్మారి  ప్రబల కుండా ప్రత్యేక హోమం చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలోని అర్చక బృందం మహా సౌరం,...
Slider హైదరాబాద్

మాస్కులు పంపిణీ చేసిన మణికంఠ ఫౌండేషన్

Satyam NEWS
కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు అందరూ తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లోని హైదర్ నగర్ డివిజన్ ప్రాంతంలో మణికంఠ ఫౌండేషన్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసింది. కరోనాను...
Slider ఖమ్మం

సెల్ఫ్ క్యారంటైన్: జనతా కర్ఫ్యూ లో ఉన్న మంత్రి పువ్వాడ

Satyam NEWS
నిత్యం ఎంతో మంది విజిటర్లతో బిజీగా ఉండే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జనతా కర్ఫ్యూను కచ్చితంగా పాటిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆయన అన్ని అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు....
Slider మహబూబ్ నగర్

వెల్ డన్: కొల్లాపూర్ లో సంపూర్ణంగా జనతా కర్ఫ్యూ

Satyam NEWS
దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు  కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు  కొల్లాపూర్ ప్రజలు నడుం బిగించారు. ఆదివారం  దేశమంతటా  పాటిస్తున్న జనతా కర్ఫ్యూలో కొల్లాపూర్ ప్రజలు భాగ్య స్వాములయ్యారు. అటు షాపు...
Slider కడప

గుడ్ వర్క్: కరోనా వ్యాపించ కుండా ముందస్తు జాగ్రత్తలు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద కరోనా వ్యాపించ కుండా ముందస్తుగా జాగ్రతలు చేపట్టారు. దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో రెవెన్యూ అధికారులు కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు...
Slider విశాఖపట్నం

వైజాగ్ ఎలర్ట్: అల్లిపురాన్ని జల్లెడపడుతున్న సిబ్బంది

Satyam NEWS
విశాఖపట్నం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సత్వర చర్యలను తీసుకుంటున్నది. అల్లిపురం నుండి కరోనా వైరస్ పాజిటివ్ గల వ్యక్తి 19వ తేది సాయంత్రం ఛాతీ హాస్పిటల్...
Slider కరీంనగర్

సోషల్ మీడియా లో వైరల్ చేసిన ఐదుగురి అరెస్టు

Satyam NEWS
కరోనా వైరస్ పై సామాజిక మధ్యమాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ హెచ్చరించారు....
Slider గుంటూరు

ఎవేర్నెస్: కోవిడ్ 19 వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుందాం

Satyam NEWS
కోవిడ్ 19 వైరస్ ప్రబల కుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తో కూడిన అవగాహన పోస్టర్ ను పెదకూరపాడు శాసనసభ సభ్యుడు నంబూరి శంకరరావు నేడు ఆవిష్కరించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రోడ్డు...