కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని రుద్రూర్ సీఐ అశోకర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్ గ్రామంలో మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన...