40.2 C
Hyderabad
April 26, 2024 14: 30 PM
Slider హైదరాబాద్

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Mallepally

మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో బెంబేలెత్తిన పాతబస్తీ ముస్లింలు వైద్య పరీక్షలకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ఈ చైతన్యం కోసమే నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తో బాటు పలువురు పలు సూచనలు చేస్తున్నారు.

మల్లేపల్లి బడీ మసీదు ప్రాంతం నుంచి ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ కు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు సదస్సులో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

హైదరాబాద్ కు వారు తిరిగి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి. దాంతో వీరికి భయం పట్టుకున్నది. అందరూ బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు.

Related posts

బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా లకావత్ గిరిబాబు

Bhavani

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో విజయనగరం యూత్ ఫౌండేషన్ భేటీ

Satyam NEWS

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!

Satyam NEWS

Leave a Comment