29.7 C
Hyderabad
May 6, 2024 05: 38 AM

Tag : Covid 19

Slider ప్రపంచం

ఎనదర్ యాంగిల్: కోవిడ్ పేరుతో హక్కుల అణచివేత

Satyam NEWS
కరోనా వ్యాప్తి చెందుతుందని చాలా మందికి ముందే తెలుసునని విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల నిఘా సంస్థలు దీన్ని ముందే అంచనా వేశాయని అతను వెల్లడించాడు. కరోనా వ్యాప్తి...
Slider కడప

రివ్యూ మీటింగ్: ప్రజలను మరింత అప్రమత్తం చేయాలి

Satyam NEWS
కోవిడ్ 19 నివారణ తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాజంపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ లో శనివారం నాడు జరిగిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి...
Slider ఆదిలాబాద్

మేరా భారత్ మహాన్: ఈ చిన్న పల్లె దేశానికి వెలుగు తేవాలి

Satyam NEWS
వారు చిన్న స్థాయి నాయకులు. అయితేనేం. పెద్ద పెద్ద నాయకులకు రాని ఆలోచన వారికి వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి కూడా దేశం గురించి ఆలోచించే ఇలాంటి వారివల్లే దేశం ఇంకా సుభీక్షంగా...
Slider ముఖ్యంశాలు

చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ పై కేసు నమోదు

Satyam NEWS
ఓ ప్రార్థన మందిరంలో కొంతమంది తో ప్రార్ధనలు నిర్వహిస్తున్న పాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నా కూడా మత ప్రార్ధనలకే ప్రాధానతనిచ్చిన ఈ పాస్టర్ పై సమాచారం అందడంతోనే...
Slider తెలంగాణ

వెల్ డన్: లాక్ డౌన్ అమలులో తెలంగాణ పోలీస్ భేష్

Satyam NEWS
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను  అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి డీజీపీ  పి. మహేందర్ రెడ్డి  అభినందనలు...
Slider ప్రత్యేకం

చెకింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ఇద్దరి అరెస్టు

Satyam NEWS
లాక్ డౌన్ సందర్భంగా వాహనాలను రెగ్యులర్ చెకింగ్ చేస్తుండగా పోలీసులకు చెడు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని మౌలాలి లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక యువకుడు...
Slider ముఖ్యంశాలు

మసీదుల్లో నిలిచిపోయిన సామూహిక ప్రార్ధనలు

Satyam NEWS
తబ్లిగీ జమాత్ ప్రభావమో, కరోనా వైరస్ గురించిన అవగాహన వచ్చిందో తెలియదు కానీ నేడు హైదరాబాద్ లోని చాలా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలు జరగలేదు. ప్రతి శుక్రవారం కిటకిటలాడే మసీదులు గత వారం వరకూ...
Slider జాతీయం

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

Satyam NEWS
భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు ఒక విశిష్ట సీఎస్ఆర్ కార్యక్రమానికి నాంది పలికింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో తనకు గల...
Slider విశాఖపట్నం

రూ.1.25 కోట్లతో వైజాగ్ లో కోవిడ్-19 పరీక్ష కేంద్రం

Satyam NEWS
విశాఖపట్నంలో కోవిడ్-19 పరీక్ష కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం కె.జి.హెచ్.లోని రాదేంద్ర ప్రసాద్ వార్డు వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్-19 పరీక్షా...
Slider తూర్పుగోదావరి

గుడ్ న్యూస్: కరోనాను జయించిన యవకుడికి స్వాగతం

Satyam NEWS
ఇంత కన్నా మంచి వార్త ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవిస్తున్న సమయంలో కరోనా వైరస్ సోకిన ఒక యువకుడు పూర్తి ఆరోగ్యంతో బయటకు రావడం అంటే అది...