ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురందేశ్వరి, తెలంగాణ కు చెందిన డి కె అరుణలకు బిజెపి పెద్ద పీట వేసింది. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కొత్తరూపు కల్పించేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన...
దేశం లోని నెంబర్ వన్ అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం లో కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా వెనకబడిందని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. తమిళనాడు 5 లక్షల 28వేలు పైగా టెస్టులు...
నడిగడ్డ లో కల్తీ కల్లు వ్యాపారం ఎవరు చేశారు గద్వాల ప్రాంతంలో మద్యం మాఫియా ఎవరు నిర్వహించారో అందరికీ తెలుసునని గద్వాల నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మద్యం నిషేధం...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రాజకీయాలలోకి వస్తారా? ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారో రారో తెలియదు కానీ రాజకీయ కార్యక్రమంలో మాత్రం ఆమె నేడు పాల్గొన్నారు....