31.7 C
Hyderabad
May 2, 2024 08: 32 AM
Slider జాతీయం

పురందేశ్వరి, అరుణలకు బిజెపి అగ్రతాంబూలం

#DaggubatiPurandeswari

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురందేశ్వరి, తెలంగాణ కు చెందిన డి కె అరుణలకు బిజెపి పెద్ద పీట వేసింది. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కొత్తరూపు కల్పించేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఈ కార్యవర్గంలో  తెలంగాణ నేత డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు.  

దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.

Related posts

స్పంద‌న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

Satyam NEWS

అనాథ బాలబాలికలకు రగ్గులు దుప్పట్ల పంపిణీ

Satyam NEWS

`యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్

Sub Editor

Leave a Comment