తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న దళిత బంధు ని ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘo డిమాండ్ చేసింది. ఈ పథకం లో ఎంపీ, ఎమ్మెల్యే ల...
దళిత బంధు లబ్ధిదారులు వారి అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకునేలా, అధికారులు యూనిట్ల రూపకల్పన చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్...
ఎమ్మెల్యేలంతా సీఎం కేసీఆర్ తో కొట్లాడి తమ తమ నియోజకవర్గాలకు దళిత బంధు తెచ్చుకుంటుంటే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం లాలూచీపడి బతుకుతున్నారని ఎంఆర్ పిఎస్ నాయకుడు,...
కాంగ్రెస్ పార్టీకి త్వరలో పెద్ద షాక్ తగలబోతున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క త్వరలో పార్టీ వీడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న...
దళిత బంధు రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి ఇవ్వకుండా తాత్సారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు, రాష్ట్ర వర్కింగ్...
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని దళితులకు, గిరిజనులకు దళిత బంధు తరహాలో 10 లక్షలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ వద్ద ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ధర్నా నిర్వహించారు. జిల్లా...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది....
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం వర్తింప చేసేలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దళిత కుటుంబంలోని ప్రతి ఒకరికి దళిత బంధు ద్వారా 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ డిమాండ్ చేశారు....
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం...