26.2 C
Hyderabad
May 19, 2024 19: 43 PM

Tag : dalit bandhu

Slider నిజామాబాద్

దళిత రత్న అవార్డు గ్రహీతలకు కామారెడ్డిలో సన్మానం

Satyam NEWS
దళిత రత్న అవార్డు గ్రహీతలు, దళిత ప్రజాప్రతినిధులకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో సన్మానం జరిగింది. దళిత రత్న అవార్డు గ్రహీతలైన ఆకుల బాబు...
Slider వరంగల్

లబ్ధిదారులు దళిత బందును సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
ములుగు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దళిత బందు లబ్ధిదారుల అవగాహన సదస్సు జరిగింది. ములుగు కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ఈ సదస్సుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క...
Slider మహబూబ్ నగర్

లాభసాటి వ్యాపారాలను ఎంచుకోని జీవితంలో రాణించాలి

Satyam NEWS
దళితులు సంఘటితంగా ఉంటూ రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక సుఖ జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నాగర్ కర్నూలు...
Slider ఆదిలాబాద్

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

Satyam NEWS
దళిత బంధు పేరుతో షెడ్యూలు కులాల వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...
Slider నిజామాబాద్

దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. రుద్రూరు లోని...
Slider ముఖ్యంశాలు

దళిత బంధు ఉపయోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలి

Satyam NEWS
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు అందరూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.  దళిత సామాజిక వర్గం ఆర్థికంగా పరిపుష్టి, ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా...
Slider మహబూబ్ నగర్

త్వరితగతిన దళిత బంధు 100% గ్రౌండింగ్‌ చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన చారకొండ మండలంలో దళిత బంధు కార్యక్రమాన్ని 100% గ్రౌండింగ్ పూర్తిచేసి విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో  13 గ్రామ పంచాయతీల...
Slider ప్రత్యేకం

నిజమైన దళితుల పట్ల ఏ మాత్రం కనికరం లేని కొల్లాపూర్ నేతలు

Satyam NEWS
దళిత బంధు… చాలా గొప్ప పథకం…. ఎప్పుడు? సరిగా అమలు జరిగితే… అయితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరుగుతున్న తంతు వేరు. నిజమైన పేద దళితులను ఈ పథకానికి ఎంపిక చేయకుండా...
Slider మహబూబ్ నగర్

దళిత బంధు కాదు ఇది.. టీఆర్ఎస్ ధనవంతుల బంధువు

Satyam NEWS
నిజమైన నిరుపేద దళితులకు అందాల్సిన దళిత బంధువు పథకం నేడు టీఆర్ఎస్ పార్టీలో దళిత ధనవంతులకు చేరుతుందని నాగర్ కర్నూల్ జిల్లా  పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు అన్నారు....
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో నిరుపేద దళితుల కడుపు కొడుతున్న నేతలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో దళితులను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఊర్లో దళితులు అప్పులు తీసుకునే స్థితి నుంచి అందరికి అప్పులు ఇచ్చే స్థితికి రావాలని ఆయన ఎన్నో మార్లు చెప్పారు. దీనికి...