28.2 C
Hyderabad
May 19, 2024 13: 39 PM

Tag : Journalist

Slider మహబూబ్ నగర్

జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS
సావారిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రేడ్స్ ఎస్టేట్స్  ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కోదండపాణి చైర్మన్ సుల్తాన్ పాషా దివంగత జర్నలిస్టు హబీబ్ ఖాన్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శనివారం హబీబ్...
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్టు గోపాల స్వామి మృతికి వెంకయ్య సంతాపం

Satyam NEWS
సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) మరణం పట్ల భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ ...
Slider జాతీయం

ఉత్తర ప్రదేశ్ లో జర్నలిస్టు దారుణ హత్య

Satyam NEWS
ఉత్తర ప్రదేశ్ లో ఒక జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నావో లో ఒక హిందీ డైలీ కి రిపోర్టర్ గా పని చేస్తున్న సూరజ్ పాండే ని ఎవరో చంపేసి రైలు పట్టాలపై...
Slider నెల్లూరు

సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున మృతి

Satyam NEWS
జర్నలిస్ట్ గా ఎవరిని నొప్పించ కుండా, ఎందరికో ఉదారంగా సహాయం అందించి మంచి మనస్సు ఉన్న పేద బ్రాహ్మణుడిగా పేరు పొందిన నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వారణాసి...
Slider ముఖ్యంశాలు

గంట తేడాలో జర్నలిస్టు ఆయన భార్య మృతి

Satyam NEWS
స్వాతంత్ర్య దినోత్సవం రోజు పెను విషాదకర సంఘటన జరిగింది. ఒక జర్నలిస్టు, ఆయన భార్య విషాదమరణం హృదయాలను కలచివేసింది. రాజమండ్రి  ఆంధ్రభూమిలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రామచంద్రరాజు ఆయన భార్య నాగలక్ష్మి...
Slider కడప

వైద్యం అందక విలేఖరి గుండె పోటు తో మృతి

Satyam NEWS
కడప జిల్లా గోపవరం మండలం ఈనాడు విలేకరి షరీఫ్ గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి బద్వేలులో ఉన్న ఆసుపత్రులు...
Slider కడప

జర్నలిస్ట్ కు ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి వితరణ

Satyam NEWS
నిత్యం మీడియా వారిని వారి పబ్లిసిటీ కోసం వాడు కొనే ప్రజాప్రతినిధులు,అధికారులు వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్పందించడం అరుదు. మరి కొందరు జర్నలిస్టుల ను పప్పన్నంలో కరివేపాకులా వాడుకునేవారే కానీ ఆదుకునే వారు అరుదు....
Slider ఆదిలాబాద్

వరద బాధితుల్ని ఆపద్బాంధవుడిలా ఆదుకున్న జర్నలిస్టు

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఒక ఘోర ప్రమాదం నుంచి ఆరుగురు రైతులు బయటపడ్డారు. జవహర్ నగర్, ముత్యం పెట్ కాలానికి చెందిన 6 రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం బజార్...
Slider కడప

జర్నలిస్ట్ పిడుగు శ్రీనువాసులు గుండెపోటుతో హఠాన్మరణం

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రభూమి టౌన్ రిపోర్టర్ పిడుగు శ్రీనువాసులు (58 ) బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. 1980 నుండి ఇప్పటి వరకు 40...
Slider జాతీయం

జర్నలిస్టు దువాపై రాజద్రోహం కేసులో స్టే నిరాకరణ

Satyam NEWS
జర్నలిస్టు వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరణాలు, ఉగ్రవాదుల దాడులను రాజకీయానికి వినియోగించుకుంటున్నారని దువా తన వీడియో...