సావారిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రేడ్స్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కోదండపాణి చైర్మన్ సుల్తాన్ పాషా దివంగత జర్నలిస్టు హబీబ్ ఖాన్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శనివారం హబీబ్...
సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) మరణం పట్ల భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ ...
ఉత్తర ప్రదేశ్ లో ఒక జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నావో లో ఒక హిందీ డైలీ కి రిపోర్టర్ గా పని చేస్తున్న సూరజ్ పాండే ని ఎవరో చంపేసి రైలు పట్టాలపై...
జర్నలిస్ట్ గా ఎవరిని నొప్పించ కుండా, ఎందరికో ఉదారంగా సహాయం అందించి మంచి మనస్సు ఉన్న పేద బ్రాహ్మణుడిగా పేరు పొందిన నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వారణాసి...
స్వాతంత్ర్య దినోత్సవం రోజు పెను విషాదకర సంఘటన జరిగింది. ఒక జర్నలిస్టు, ఆయన భార్య విషాదమరణం హృదయాలను కలచివేసింది. రాజమండ్రి ఆంధ్రభూమిలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రామచంద్రరాజు ఆయన భార్య నాగలక్ష్మి...
కడప జిల్లా గోపవరం మండలం ఈనాడు విలేకరి షరీఫ్ గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి బద్వేలులో ఉన్న ఆసుపత్రులు...
నిత్యం మీడియా వారిని వారి పబ్లిసిటీ కోసం వాడు కొనే ప్రజాప్రతినిధులు,అధికారులు వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్పందించడం అరుదు. మరి కొందరు జర్నలిస్టుల ను పప్పన్నంలో కరివేపాకులా వాడుకునేవారే కానీ ఆదుకునే వారు అరుదు....
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఒక ఘోర ప్రమాదం నుంచి ఆరుగురు రైతులు బయటపడ్డారు. జవహర్ నగర్, ముత్యం పెట్ కాలానికి చెందిన 6 రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం బజార్...
కడప జిల్లా రాజంపేట సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రభూమి టౌన్ రిపోర్టర్ పిడుగు శ్రీనువాసులు (58 ) బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. 1980 నుండి ఇప్పటి వరకు 40...
జర్నలిస్టు వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరణాలు, ఉగ్రవాదుల దాడులను రాజకీయానికి వినియోగించుకుంటున్నారని దువా తన వీడియో...