32.2 C
Hyderabad
May 19, 2024 17: 10 PM

Tag : Journalist

Slider ప్రత్యేకం

ఇదేం పోలీస్?: తొలి వెలుగు యాంకర్ రఘు అరెస్టు

Satyam NEWS
తొలి వెలుగు యాంకర్ రఘును పోలీసులు అరెస్టు చేశారు. మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను నేడు అరెస్టు చేసి హుజూర్ నగర్  జూనియర్...
Slider ప్రత్యేకం

పాపులర్ జర్నలిస్టు TNR ఆవేదనాభరిత మనోగతం…

Satyam NEWS
TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ...
Slider కడప

నిన్న కొడుకు..నేడు తండ్రి..కరోనా కాటుకు ఇద్దరూ బలి

Satyam NEWS
కడపలో సాక్షి రిపోర్టర్ గా పని చేస్తూ కరోనా కాటుకు బలైన మాచూపల్లె ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస గా జరిగిన దారుణ ఘటన ఇది. మంగళవారం ప్రభాకర్ రెడ్డి కరోనాతో చనిపోగా, బుధవారం...
Slider కడప

పాత్రికేయ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం కు జంబు…

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం నందలూరు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లె సర్పంచ్ గా పాత్రికేయ రంగం నుంచి వచ్చిన జంబు సూర్య నారాయణ పోటీ వాతావరణం మధ్య వైసీపీ టిక్కెట్...
Slider కరీంనగర్

జర్నలిస్ట్ కుటుంబానికి మంత్రి ఈటల చేయూత

Satyam NEWS
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...
Slider కర్నూలు

ఆళ్లగడ్డలో జర్నలిస్టులపై దాడి అమానుషం

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండల విలేకరుల పై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. రెండు రోజుల క్రితం దొర్నిపాడు మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులపై దుండగుడు కారుతో గుద్ది హత్యాయత్నానికి...
Slider మహబూబ్ నగర్

రైతుకు ఆర్థిక సహాయాం అందజేసిన జర్నలిస్టు

Satyam NEWS
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని గద్వాల డీఎస్పీ యాదగిరి అన్నారు. ఇటీవల్ల ధరూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి రామన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు  ప్రమాదవశాత్తు...
Slider కడప

పండుగ వేళ గుండె పోటుతో జర్నలిస్టు సూరేపల్లె మృతి

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట 99 టివి రిపోర్టర్,యన్. హెచ్.ఆర్.సి ఫోరమ్ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ,ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నియోజకవర్గ అధ్యక్షుడు సూరేపల్లె శ్రీనివాసులు (46) బుధవారం తెల్లవారు జామున గుండెపోటు తో రాజంపేట కృష్ణానగర్...
Slider గుంటూరు

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మృతి

Satyam NEWS
సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ (62) ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మారుతీ ప్రసాద్ సుదీర్ఘ కాలం గుంటూరు ఆపై...
Slider హైదరాబాద్

జర్నలిస్టుపై చేసిన వ్యాఖ్యలను యూట‌ర్న్‌

Sub Editor
జర్నలిస్టు సంతోష్ పై ఆవేశంతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులంటే నాకు గౌరవం అని పేర్కొన్నఆయన కబ్జాలతో నాకు సంబంధం లేద‌న్నారు. అలాంటిది...