40.2 C
Hyderabad
May 2, 2024 16: 13 PM
Slider ముఖ్యంశాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి

#Bhatti

ఆసుపత్రుల సందర్శన లో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ జననేత వై ఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్య శ్రీతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఇక ఇప్పుడు మమతా బెనర్జీపై ‘గవర్నర్ అస్త్రం’

Satyam NEWS

రాజంపేట ను నెల లోపు జిల్లా కేంద్రంగా ప్రకటించక పోతే రాజీనామా

Satyam NEWS

వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment