40.2 C
Hyderabad
April 26, 2024 11: 59 AM

Tag : Y S Rajasekhara Reddy

Slider ప్రత్యేకం

వైయస్సార్ విగ్రహ పాదాల కింద డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం

Satyam NEWS
వైయస్సార్ కడప జిల్లా పులివెందుల పాత బస్టాండ్ దగ్గర వైయస్సార్ విగ్రహం పాదాల దగ్గర భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం పై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం...
Slider నల్గొండ

సమస్యలు తీర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన గ్రామీణ వైద్యులు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి కమ్యూనిటీ, పారా మెడికల్ శిక్షణ తరగతులు పునః ప్రారంభించి, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి న్యాయం చేయాలని హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్...
Slider నిజామాబాద్

వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిచిన కాంగ్రెస్

Satyam NEWS
కొన్ని కోట్ల గుండెల్ని గెలిచిన వైఎస్ఆర్ ను ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మరిచిందని వైఎస్ఆర్టీపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు. ‘అయ్యా...
Slider ప్రత్యేకం

సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు మరో ముగ్గురు పోలీసులపై కేసు

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి రైట్ హ్యాండ్ అయిన సూరీడుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం సూరీడి కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి గతంలో...
Slider ముఖ్యంశాలు

ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Satyam NEWS
వైఎస్సార్ వర్ధంతి వేడుకల ను అన్నమయ్య జిల్లా రాజపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ లో ఉన్నటువంటి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద ఆయన...
Slider సంపాదకీయం

‘జయంతి’ సాక్షిగా బయటపడ్డ వర్గ విభేదాలు

Satyam NEWS
పెయిడ్ సర్వేలతో ప్రజలతో మైండ్ గేమ్ ఆడదామనుకున్న వైసీపీ బండారం బట్టబయలు అయింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అధికార దర్పంతో…. డబ్బుల సాయంతో ఎంతో హడావుడిగా నిర్వహిద్దామనుకున్న కార్యక్రమాలు దాదాపు 70...
Slider విజయనగరం

విజయనగరం లో వైఎస్సార్ జయంతి వేడుకలు…!

Satyam NEWS
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు, ఇతర...
Slider ప్రత్యేకం

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ల చేతగాని తనం వల్ల రాష్ట్రంలో డిస్కంలు దివాలా తీసాయని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల...
Slider ముఖ్యంశాలు

వైఎస్ఆర్ ను మరిచిన కాంగ్రెస్

Satyam NEWS
తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహనీయుడు వైఎస్ఆర్ అని అలాంటి మహానియుని ఆ పార్టీ మర్చిపోయిందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో...
Slider చిత్తూరు

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు...