31.2 C
Hyderabad
May 18, 2024 16: 44 PM

Tag : Minister r k roja

Slider చిత్తూరు

ఈద్గాకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఆర్.కె.రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా వడమాలపేట మండలం పూడి గ్రామంలో సచివాలయం పక్కన నూతనంగా నిర్మించిన ముస్లిం సోదరుల ప్రార్ధనా స్థలం ఈద్గా కు...
Slider చిత్తూరు

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె. రోజా కంటి ఆపరేషన్ చేసుకున్న వారిని గురువారం పరామర్శించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ నేత్రాలయ  ఆస్పత్రి...
Slider చిత్తూరు

శ్రీ కోదండ రాముని కళ్యాణం లో పాల్గొన్న పర్యాటక శాఖా మంత్రి రోజా

Satyam NEWS
మంత్రి రోజా గారు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఆలయంలో సీతారాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోజా కి వేద పండితులు శేష‌వ‌స్త్రం అందించి వేదాశీర్వ‌చ‌నం చేశారు. సీతారాముల కళ్యాణం వ‌ద్ద‌కు చేరుకున్న రాష్ట్ర...
Slider చిత్తూరు

ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత కంటి పరీక్ష శిబిరంను ఆదివారం సాయంత్రం...
Slider చిత్తూరు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్లను సత్కరించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా లైన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మరియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన...
Slider కృష్ణ

జిఐఎస్ లో రూ.21,941 కోట్ల పర్యాటక పెట్టుబడులు

Satyam NEWS
ఈ నెల 3, 4  తేదీల్లో  విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి...
Slider ప్రత్యేకం

ఆలయానికి నంది వాహనం బహుకరించిన మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని కామాక్షి సమేత కరకంటేశ్వరాలయానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా మహాశివరాత్రి ని పురస్కరించుకొని నందివాహనాన్ని వితరణగా అందించారు. గురువారం ఆలయానికి విచ్చేసిన...
Slider కృష్ణ

సఖ్యత లేని నలుగురు మహిళా మంత్రులు

Satyam NEWS
రాష్ట్రంలో ఉన్న నలుగురు మహిళా మంత్రులు సఖ్యత లేకుండా వ్యవహరిస్తుండటంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మహిళా సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు కానీ నలుగురు...
Slider చిత్తూరు

చిత్తూరులో లలిత జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా చిత్తూరు నందు నూతనంగా నిర్మించిన లలిత జ్యువలరి చిత్తూర్ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి...
Slider చిత్తూరు

మంత్రి రోజాకు మరో పదవి

Satyam NEWS
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది. ఏపీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాకు స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జతిన్ నర్వాల్ మంత్రికి...