24.7 C
Hyderabad
May 19, 2024 00: 40 AM

Tag : Minister Vemula Prashanth Reddy

Slider ముఖ్యంశాలు

సెక్రటేరియట్ నిర్మాణంలో ఇవాళ ముఖ్యమైన ఘట్టం

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనుల పురోగతిని...
Slider ముఖ్యంశాలు

బండి సంజయ్.. దమ్ముంటే మీ రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయించు

Satyam NEWS
దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్...
Slider మహబూబ్ నగర్

ఇది మంత్రుల కార్యక్రమమా? టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా?

Satyam NEWS
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రుల కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వనపర్తిలో నేడు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి...
Slider నిజామాబాద్

పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్ల నిర్మాణం

Satyam NEWS
పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఉచితంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ...
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లాకు రేపు ఇద్దరు మంత్రుల రాక

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో రేపు ఇద్దరు రాష్ట్ర మంత్రులు  పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఎప్పటినుంచో లబ్ధిదారులు ఎదురు చూస్తున్న డబల్ ఇళ్లను ప్రారంభించనున్నారు. అలాగే మరిన్నీ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రైతులను...
Slider నిజామాబాద్

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా...
Slider నిజామాబాద్

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్ అండ్ బి,నేషనల్ హైవే అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా...
Slider నిజామాబాద్

క్లారిటీ: రైతులందరికీ యధావిధిగా రైతు బంధు

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానం పై అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పిఏసీఎస్ చైర్మన్ లు,రైతు బంధు సమితి ప్రతినిధులు అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,...
Slider నిజామాబాద్

హేట్సాఫ్: స్కూలుకు భవనం ఇచ్చిన మాజీ కలెక్టర్

Satyam NEWS
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కోట అంబరీష్ జిల్లా పరిషత్ హైస్కూల్ కు విరాళంగా ఇచ్చిన ఇంటిని నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కోండ నియోజకవర్గం లోని కమ్మర్‌పల్లి...
Slider నిజామాబాద్

వెలకట్టలేని సేవలు అందిస్తున్న వైద్యులు పోలీసులు

Satyam NEWS
కరోనా వైరస్  నివారణ కోసం పనిచేస్తున్న వివిధ విభాగాల వారి సేవలు వెల కట్టలేనివని రాష్ట్ర రోడ్లు  భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లా వేల్పూర్...