ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీలోని గిరిజన బాలుర వసతి గృహంలో గల ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. క్వరంటైన్ లో ఉన్నవారితో మాట్లాడారు. వారికి అందిస్తున్న సదుపాయాలను,...