బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ప్రసంగం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల...
దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణ లో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీ ఆర్ ఎస్ పార్టీకి బిజెపి, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,...
కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో నిర్మించిన పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
నీటి విషయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయం లో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు....
“నేను మీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని..ముఖ్యమంత్రి కేసీఆర్ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన...
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్ టెస్ట్ తప్పనిసరి అయినందున..పేద ప్రజలపై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్ టెస్ట్ ధరను డయాగ్నోస్టిక్ సెంటర్...
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కి మద్దతుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ...