29.7 C
Hyderabad
May 6, 2024 03: 07 AM

Tag : Minister Vemula Prashanth Reddy

Slider ప్రత్యేకం

గవర్నర్ వ్యవస్థకు రాజకీయ రంగు పులుముతున్న బీజేపీ

Satyam NEWS
బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ప్రసంగం...
Slider నిజామాబాద్

“మన ఊరు – మన బడి” తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల...
Slider నిజామాబాద్

కిందిస్థాయి బిజెపి, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరించాలి

Satyam NEWS
దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణ లో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీ ఆర్ ఎస్ పార్టీకి బిజెపి, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,...
Slider నిజామాబాద్

మోర్తాడ్ ప్రభుత్వాసుపత్రిలో తొలి ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్

Satyam NEWS
కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో...
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్  వారధి ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి  ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో  నిర్మించిన   పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో   రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

Satyam NEWS
నీటి విషయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయం లో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు....
Slider నిజామాబాద్

కామారెడ్డి ఏరియా హాస్పిటల్  తనిఖీ చేసిన మంత్రి వేముల

Satyam NEWS
“నేను మీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని..ముఖ్యమంత్రి కేసీఆర్ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన...
Slider నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో 2 వేలకే సిటిస్కాన్

Satyam NEWS
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి  వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్ టెస్ట్ తప్పనిసరి అయినందున..పేద ప్రజలపై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్ టెస్ట్ ధరను డయాగ్నోస్టిక్ సెంటర్...
Slider మహబూబ్ నగర్

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వాణిదేవి

Satyam NEWS
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు...
Slider ప్రత్యేకం

పాలమూరు కోడలు వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలి

Satyam NEWS
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కి మద్దతుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ...