పిసిసి చీఫ్ గా రేవంత్: మొక్కులు చెల్లించుకున్న సీతక్క
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు. పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ పదవి రావాలని మేడారం అమ్మవారులకు మొక్కుకున్నారు. తాజాగా...