24.7 C
Hyderabad
May 18, 2024 23: 11 PM

Tag : N.Chandrababu Naidu

Slider ఆంధ్రప్రదేశ్

బాబును అడ్డుకోవడంపై డీజీపీకి హైకోర్టు నోటీసు

Satyam NEWS
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖ పట్నం వెళ్లిన చంద్రబాబునాయుడిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లనీయకపోవడం పై దాఖలైన కేసు విచారణ నేడు ఏపి హైకోర్టులో జరిగింది. ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత...
Slider ఆంధ్రప్రదేశ్

విశాఖ లో చంద్రబాబు దిగ్బంధనంపై హైకోర్టులో వ్యాజ్యం

Satyam NEWS
విశాఖలో నిన్న జరిగిన ఘటన పై తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టు లో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి కోల్పోయిన పేదలను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని...
Slider ముఖ్యంశాలు

పార్సిల్: చంద్రబాబును వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపిన ఏపీ పోలీసులు

Satyam NEWS
విశాఖపట్నంలో భూమి కోల్పోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను హైదరాబాద్ పంపారు. విశాఖ పట్నం లోని ఎయిర్‌పోర్టు...
Slider ప్రత్యేకం

రోడ్డు పై కూర్చొని నిరసన తెలియజేస్తున్న చంద్రబాబు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాలుగు గంటలుగా ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా నిరోధిస్తున్న వైసిపి...
Slider విశాఖపట్నం

నాట్ ఎలౌవుడ్: చంద్రబాబుపై వైసిపి చెప్పులతో దాడి

Satyam NEWS
విశాఖ పట్నంలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ని వైసిపి అడ్డుకున్నది. నిన్న రాత్రి పోలీసులు చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించగా నేడు వైసిపి కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించి...
Slider విశాఖపట్నం

రెడ్ లైన్: చంద్రబాబు విశాఖ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. ఆయన ర్యాలీ చేసేందుకు అనుమతించలేదు. కావాలంటే ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో వెళ్లవచ్చునని చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాము అనుకున్న...
Slider విశాఖపట్నం

చంద్రబాబు పర్యటన అడ్డుకుంటామనడం దద్దమ్మలపని

Satyam NEWS
విశాఖలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడి పర్యటన ఆడుకుంటామని వైసిపి నేతలు చెప్పడం చేతకాని దద్దమ్మ పని అని టీడీపీ ఎమ్మెల్యే లు వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానిగా మారితే లుంగీల...
Slider ఆంధ్రప్రదేశ్

టెర్రర్: 426 మంది రైతులపై ఏపీ పోలీసుల కేసులు

Satyam NEWS
గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో, శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ రాజధాని అమరావతి కోసం 34, 281  ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. అప్పటి...
Slider ముఖ్యంశాలు

ఆడిట్ రిపోర్ట్: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు

Satyam NEWS
కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను నారా లోకేష్‌ నేడు ప్రకటించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఆయన ఈ వివరాలు అందచేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని లోకేష్ తెలియజేశారు....
Slider కడప

చంద్రబాబు తో విద్యార్ధి నేత పోలి శివకుమార్ భేటీ

Satyam NEWS
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని కడప జిల్లా టి.యన్ యస్.ఎఫ్ ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ కలిశారు....