ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖ పట్నం వెళ్లిన చంద్రబాబునాయుడిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లనీయకపోవడం పై దాఖలైన కేసు విచారణ నేడు ఏపి హైకోర్టులో జరిగింది. ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత...
విశాఖలో నిన్న జరిగిన ఘటన పై తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భూమి కోల్పోయిన పేదలను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని...
విశాఖపట్నంలో భూమి కోల్పోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను హైదరాబాద్ పంపారు. విశాఖ పట్నం లోని ఎయిర్పోర్టు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాలుగు గంటలుగా ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా నిరోధిస్తున్న వైసిపి...
విశాఖ పట్నంలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ని వైసిపి అడ్డుకున్నది. నిన్న రాత్రి పోలీసులు చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించగా నేడు వైసిపి కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించి...
మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. ఆయన ర్యాలీ చేసేందుకు అనుమతించలేదు. కావాలంటే ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో వెళ్లవచ్చునని చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాము అనుకున్న...
విశాఖలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడి పర్యటన ఆడుకుంటామని వైసిపి నేతలు చెప్పడం చేతకాని దద్దమ్మ పని అని టీడీపీ ఎమ్మెల్యే లు వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానిగా మారితే లుంగీల...
గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో, శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ రాజధాని అమరావతి కోసం 34, 281 ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. అప్పటి...
కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను నారా లోకేష్ నేడు ప్రకటించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఆయన ఈ వివరాలు అందచేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని లోకేష్ తెలియజేశారు....
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని కడప జిల్లా టి.యన్ యస్.ఎఫ్ ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ కలిశారు....