ఈనెల 14వ తేదీన విజయవాడలో తలపెట్టిన 12గంటల నిరసన దీక్ష సందర్భంగా సోమవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. దీక్షా వేదిక వద్ద...
పవన్ కళ్యాణ్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి...
‘ఎన్నికలకు ముందు నుంచే ఒక పకడ్బంది ప్రణాళికతో కమ్మ సామాజిక వర్గంపై ఇతర సామాజిక వర్గాలలో ద్వేష భావాన్ని రగిలించి రాజకీయ ప్రయోజనం పొందింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నది సత్యం కాదా?’ ఇదీ ప్రశ్న....
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని నిర్ణయించామని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగు భాష ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉంటాయని...
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, దాన్ని బ్రహ్మదేవుడు కూడా బతికించలేడని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక మరొక్క మారు రుజువు చేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో...
రివర్స్ టెండింగ్ ద్వారా ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ పెట్టిన తరువాత ఇప్పటికి సుమారు...
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలు అయిందని ఏపి ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనుల...