28.7 C
Hyderabad
May 5, 2024 09: 23 AM
Slider ప్రత్యేకం

రోడ్డు పై కూర్చొని నిరసన తెలియజేస్తున్న చంద్రబాబు

chandrababu vizag 2

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాలుగు గంటలుగా ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లకుండా నిరోధిస్తున్న వైసిపి నాయకులు చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు చేస్తున్నారు.

దాంతో ఎయిర్ పోర్టు ముందు చంద్రబాబునాయుడు బైఠాయించారు. చంద్రబాబు తో బాటు ఈ నిరసన దీక్షలో నిమ్మకాయల చినరాజప్ప, అచ్చయ్యనాయుడు, అనిత, వెలగపూడి, వాసుపల్లి, పల్లా శ్రీనువాసురావు తదితరులు ఉన్నారు.

Related posts

8 వ రోజు చాయ్ అమ్ముతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

Satyam NEWS

ప్ర‌ణాళిక,పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

Satyam NEWS

కార్తీక మాసం సందర్భంగా సత్తెనపల్లి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్

Satyam NEWS

Leave a Comment