గత 45 రోజులుగా నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం మాదనాపురం మండల కన్వీనర్ మహేందర్ నాయుడు అన్నారు. నిన్న అజ్జకొల్లు గ్రామంలో కొంతమంది నాయకులు చదువురాని మహిళలచే...
లారీల కొరతతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని మిల్లులకు తరలించేందుకు ఇసుక, లిక్కర్ లారీలను ఉపయోగించాలని టి పి సి సి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి...
వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల...
కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకోసం రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని రైతులకు కల్పించి...
వనపర్తి జిల్లాలో ప్రారంభమయ్యే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని...
వనపర్తి జిల్లా లో యాసంగి పంటగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే వారం చివరలో కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు...
ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలులో అనుకున్న లక్ష్యం చేరుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రక్రియ చేపట్టామని విజయనగరం జిల్లా జే.సీ. కిషో ర్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లాస్థాయి...
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దు నిర్ణయం వెనుకకు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి జిల్లా కొత్త కోట...
దేశానికి వెన్నుముక అయిన రైతు కు అండగా పని చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈరోజు ములుగు జిల్లా లోని బండారుపల్లి గ్రామంలో రైతు...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలొని మేళ్లచెరువు మండల కేంద్రములో IKP & PACS ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంఎల్ఏ శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ...