24.7 C
Hyderabad
May 19, 2024 01: 20 AM

Tag : Paddy Procrurment center

Slider మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయం

Satyam NEWS
గత 45 రోజులుగా నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం మాదనాపురం మండల కన్వీనర్ మహేందర్ నాయుడు అన్నారు. నిన్న అజ్జకొల్లు గ్రామంలో కొంతమంది  నాయకులు చదువురాని మహిళలచే...
Slider కరీంనగర్

కొనుగోలు కేంద్రాల వద్ద నెలరోజులుగా రైతుల పడిగాపులు

Satyam NEWS
లారీల కొరతతో  వరి కొనుగోలు కేంద్రాల వద్ద  ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని మిల్లులకు తరలించేందుకు ఇసుక, లిక్కర్ లారీలను ఉపయోగించాలని టి పి సి సి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి...
Slider మెదక్

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS
వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల...
Slider కరీంనగర్

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

Satyam NEWS
కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకోసం రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని రైతులకు కల్పించి...
Slider మహబూబ్ నగర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి

Satyam NEWS
వనపర్తి జిల్లాలో ప్రారంభమయ్యే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని...
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Satyam NEWS
వనపర్తి జిల్లా లో యాసంగి పంటగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే వారం చివరలో కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు...
Slider విజయనగరం

“ధాన్యం కొనుగోలులో అనుకున్న ల‌క్ష్యం చేరుకున్నాం”

Satyam NEWS
ఈ ఖ‌రీఫ్ సీజ‌న్‌లో ధాన్యం కొనుగోలులో అనుకున్న ల‌క్ష్యం చేరుకున్నామ‌ని, రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్ర‌క్రియ చేప‌ట్టామ‌ని విజయనగరం జిల్లా జే.సీ. కిషో ర్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌పై జిల్లాస్థాయి...
Slider మహబూబ్ నగర్

తెలంగాణ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దు తగదు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  రద్దు నిర్ణయం వెనుకకు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి జిల్లా కొత్త కోట...
Slider వరంగల్

రైతు మిత్ర ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS
దేశానికి వెన్నుముక అయిన రైతు కు అండగా పని చేస్తున్న ప్రభుత్వం  తెలంగాణ ప్రభుత్వం అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈరోజు ములుగు జిల్లా లోని బండారుపల్లి గ్రామంలో రైతు...
Slider నల్గొండ

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలొని మేళ్లచెరువు మండల కేంద్రములో  IKP & PACS  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎం‌ఎల్‌ఏ శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ...