రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ, మాజీ టి పి సి సి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ రైతు బంధు ఆపెయ్యాలని తాను అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని,అతి దారుణమని కెప్టెన్ నలమాద...
రైతు బీమాకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా అర్హులైన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక...
రైతు రుణమాఫీ ఏకకాలంలో చెయ్యకుండా రైతులను ఎగవేతదారులుగా లెక్కకట్టేలా చేసిన వ్యక్తి కెసిఆర్ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు అప్పులపాలు కావడానికి కారణం కెసిఆర్ అని ఆయన తీవ్రంగా విమర్శించారు....
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నేడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం...
రైతులకు సకాలంలో రుణాలు అందించాలని, రైతుబంధు, ఫించన్లు, క్రాప్ రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంకు...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కష్టాలలో పడినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఉంది. ఎలాగైనా మళ్లీ ప్రజల మద్దతు సంపాదించాలని కొత్త ప్లాన్ లు వేస్తున్నారు. అయితే తాజాగా తీసుకుంటున్న...
దేశానికి వెన్నుముక అయిన రైతు కు అండగా పని చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈరోజు ములుగు జిల్లా లోని బండారుపల్లి గ్రామంలో రైతు...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ...