2022-23 సం.నికి వానాకాలం (ఖరీఫ్) వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే రైతులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి...
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ చేసిన ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకెళ్ళకుండా ఉంచడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం చెప్పిన దానికన్నా...
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతులకు బావుల వద్ద మోటార్లకు మీటర్ పెట్టి రైతులకు బిల్లులు వేయాలని చూస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ...
అకాల వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చునని అందువల్ల ధాన్యం తడిచి రైతులు నష్ట పోవద్దు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం...
రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన ఈ...
రాష్ట్ర వ్యాప్తంగా 3381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు, నీళ్లు, మౌలిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు...
బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలపై, రాష్ట్రంపై, ప్రభుత్వం విషం చిమ్మేలా మాట్లాడటం అన్యాయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, వ్యాపారుల...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలోని రైతులందరు పిఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని తహశీల్దార్ సాయి గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని పిఏసీఎస్ కార్యాలయంలో ధాన్యం...
నాగర్ కర్నూల్ జిల్లాలో వరి కొనుగోళ్లకు సర్వం సిద్ధం అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 224 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోతలు మొదలై వరి ధాన్యం ఈనెల 20వ తేదీ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ ద్వారా ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి శ్రీధర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్...