28.2 C
Hyderabad
May 19, 2024 13: 39 PM

Tag : Paddy Procrurment center

Slider కరీంనగర్

ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు అందరూ సహకరించాలి

Satyam NEWS
తెలంగాణలో  రాష్ట్రంలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్...
Slider ఆదిలాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి...
Slider ఆదిలాబాద్

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టండి

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  వానాకాలం 2020-21పంట కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్ల...
Slider నిజామాబాద్

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS
ధాన్యం సేకరణ సమయంలో రైతులను ఇబ్బంది పెడుతున్న విధానంపై బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై బీజేపీ ఆర్మూర్ మండల శాఖ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో MRO కు వినతి పత్రం...
Slider నిజామాబాద్

ఐకేసీ వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన పిడి

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రాథోడ్ నేడు పరిశీలించారు. అక్కడ రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన అడిగి...
Slider ఆదిలాబాద్

నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యం కొనుగోలు చేయాలి

Satyam NEWS
నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు ఏఈఓ , ఎవో లను ఆదేశించారు. బుధవారం  అదనపు కలెక్టర్ చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల...
Slider మెదక్

ఎష్యూరెన్స్: ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు చేస్తాం

Satyam NEWS
రైతులు ఉత్పత్తి చేసిన ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుందని.. ఆఖ‌రి గింజ వ‌ర‌కు కొనుగోళ్లు జ‌రుగుతాయని, కాబ‌ట్టి రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు...
Slider నిజామాబాద్

నిజాంసాగర్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గోర్గల్,  బంజపల్లి,  వెలుగ నూరు, ఆరేడు గున్కుల్, మహ్మద్నగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదర్ శోభా రాజు ప్రారంభించారు....
Slider మహబూబ్ నగర్

తలకొండపల్లి మండలం వరి ధాన్యం కొనుగోలు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ మరియు వెలిజాల గ్రామపంచాయతీలో వరి కొనుగోలు కేంద్రాలను కసిరెడ్డి నారాయణరెడ్డి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల పి ఏ సి...
Slider మహబూబ్ నగర్

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS
కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామములో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటకు ప్రభుత్వం...