ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు అందరూ సహకరించాలి
తెలంగాణలో రాష్ట్రంలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్...