28.2 C
Hyderabad
May 19, 2024 11: 24 AM

Tag : Prime Minister Narendra Modi

Slider ప్రపంచం

Analysis: మోడీ పర్యటనతో బంధం మరింత పటిష్టం

Satyam NEWS
ఒకప్పటి అఖండ భారతంలో భాగమైన బంగదేశాన్ని భారత ప్రధాని సందర్శించారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలు, ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో...
Slider ప్రపంచం

నదీ జలాల వివాదం పరిష్కరించుకుంటేనే మేలు

Satyam NEWS
సింధూ నది భారతదేశానికి – పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైన నది. భారత ఉపఖండంలోనే సుప్రసిద్ధమైంది,మన నాగరికతకు ఆలవాలమైంది. సింధూనది హిమాలయాలలోని టిబెట్ దేశంలో పుట్టి, కశ్మీర్, లడాఖ్ మీదుగా, పాకిస్తాన్ లోని పంజాబ్...
Slider ప్రత్యేకం

సెకండ్ వేవ్ ను ఎట్టిపరిస్థితుల్లో రానివ్వవద్దు

Satyam NEWS
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆయన ఈ మేరకు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కోరారు. దీనికోసం నిర్ణ‌యాత్మ‌కంగా  అడుగులు వేయాల‌ని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు....
Slider ప్రత్యేకం

Big News: బెంగాల్ దంగల్

Satyam NEWS
మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి, శ్వాస...
Slider జాతీయం

బెంగాల్ ప్రజలకు అక్క కాదు… మేనల్లుడికి అత్త మాత్రమే

Satyam NEWS
పశ్చిమ బెంగాల్ ప్రజలకు అక్కగా కాకుండా తన మేనల్లుడి కోసం ఒక అత్తలా మారిపోయిన మమతా బెనర్జీని సాగనంపాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. నేడు ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల...
Slider ఖమ్మం

మోదీ, కేసీఆర్ పాల‌న‌లో దేశం 40 ఏళ్లు వెన‌క్కు

Satyam NEWS
కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచి దేశ ప్ర‌జ‌ల‌ను 40 ఏళ్లు వెన‌క్కు తీసుకెళ్లాయ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు మండిప‌డ్డారు. పెరుగుతున్న పెట్రోల్‌, జీడిల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ భ‌ట్టి...
Slider జాతీయం

మమతా దీదీకి సవాల్ విసురుతున్న నరేంద్రమోదీ

Satyam NEWS
పశ్చిమబెంగాల్ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోకసభ ఎన్నికలలో 18 స్థానాలలో అనూహ్యంగా విజయం సాధించింది. అప్పటినుంచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీపై కాషాయజెండా ఎగురవేయడానికి పథకరచన చేస్తూనేఉంది. 2016 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో...
Slider జాతీయం

Ballot Battle: పెట్రో మంటలు… సాగు చట్టాలు…

Satyam NEWS
నాలుగు  రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మార్చి- ఏప్రిల్ నెలలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయా ప్రాంతాలకు చెందిన 18 కోట్ల భారతీయ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో...
Slider ప్రత్యేకం

Analysis on Vizag Steel: సొమ్ములు పోనాయండి

Satyam NEWS
ప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి రాసిన కథల్లో ” సొమ్ములు పోనాయండి” కథ ప్రసిద్ధం. ఉత్తరాంధ్ర వాసుల గుండెకు గొంతిచ్చి, వారి గోడు వినిపించాడు. అందుకు, ఆ భూమి భాషనే, యాసనే ఆయన ఎంచుకున్నాడు.ఉత్తరాంధ్ర ప్రాంతంలో...
Slider జాతీయం

Analysis: ఐదు రాష్ట్రాలూ మారనున్న జాతకాలు

Satyam NEWS
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 27నుంచి ఎన్నికలు ప్రారంభమై, వివిధ దశల్లో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మే 2వ తేదీ కల్లా అన్ని పార్టీల...