ఒకప్పటి అఖండ భారతంలో భాగమైన బంగదేశాన్ని భారత ప్రధాని సందర్శించారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలు, ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో...
సింధూ నది భారతదేశానికి – పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైన నది. భారత ఉపఖండంలోనే సుప్రసిద్ధమైంది,మన నాగరికతకు ఆలవాలమైంది. సింధూనది హిమాలయాలలోని టిబెట్ దేశంలో పుట్టి, కశ్మీర్, లడాఖ్ మీదుగా, పాకిస్తాన్ లోని పంజాబ్...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆయన ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. దీనికోసం నిర్ణయాత్మకంగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు....
మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి, శ్వాస...
పశ్చిమ బెంగాల్ ప్రజలకు అక్కగా కాకుండా తన మేనల్లుడి కోసం ఒక అత్తలా మారిపోయిన మమతా బెనర్జీని సాగనంపాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. నేడు ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల...
పశ్చిమబెంగాల్ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోకసభ ఎన్నికలలో 18 స్థానాలలో అనూహ్యంగా విజయం సాధించింది. అప్పటినుంచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీపై కాషాయజెండా ఎగురవేయడానికి పథకరచన చేస్తూనేఉంది. 2016 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో...
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మార్చి- ఏప్రిల్ నెలలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయా ప్రాంతాలకు చెందిన 18 కోట్ల భారతీయ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో...
ప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి రాసిన కథల్లో ” సొమ్ములు పోనాయండి” కథ ప్రసిద్ధం. ఉత్తరాంధ్ర వాసుల గుండెకు గొంతిచ్చి, వారి గోడు వినిపించాడు. అందుకు, ఆ భూమి భాషనే, యాసనే ఆయన ఎంచుకున్నాడు.ఉత్తరాంధ్ర ప్రాంతంలో...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 27నుంచి ఎన్నికలు ప్రారంభమై, వివిధ దశల్లో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మే 2వ తేదీ కల్లా అన్ని పార్టీల...