40.2 C
Hyderabad
April 28, 2024 18: 05 PM

Tag : Prime Minister Narendra Modi

Slider జాతీయం

విషవాయువు లీకేజీ విచారణకు కేంద్ర కమిటీ

Satyam NEWS
విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ మినిస్ట్రీ కార్యదర్శిలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ,...
Slider ప్రత్యేకం

పిఎం మెసేజ్: మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS
దేశ ప్రజలందరూ క్రమశిక్షణగల సైనికుల్లా చట్టాన్ని పాటిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కారణంగానే దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను...
Slider ప్రత్యేకం

దేశాన్ని ఏకం చేసిన ప్రధాని నరేంద్రమోడీ పిలుపు

Satyam NEWS
కరోనా పై దేశం చేస్తున్న యుద్ధంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపాలను వెలిగించిన దృశ్యాలు ఇవి. దేశ వ్యాప్తంగా...
Slider ముఖ్యంశాలు

ప్రధాని మోడీ పిలుపునకు స్పందిస్తే మరో సమస్య వస్తుంది

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు అందరూ ఒకే సారి లైట్లు ఆర్పితే లోడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. దేశంలో లాక్...
Slider జాతీయం

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS
కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ సవాలును ఎదుర్కొనడంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎలక్ట్రానిక్‌ మాధ్యమ ప్రసారకర్తల్లోని కీలక భాగస్వాములతో దృశ్య-శ్రవణ మార్గంద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముందుగా ఈ ప్రపంచ మహమ్మారి ముప్పు...
Slider సంపాదకీయం

జయహో భారత్: మా దేశ భక్తి ముందు కరోనా తల వంచాల్సిందే

Satyam NEWS
అత్యవసర పరిస్థితుల్లో దేశం ఇంత ఐక్యత ప్రదర్శిస్తుందా అనే అనుమానం ఉన్నవారికి నివృత్తి చేసే విధంగా జనతా కర్ఫ్యూ జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలో విస్తరించకుండా లింక్...
Slider ఆంధ్రప్రదేశ్

జనతా కర్ఫ్యూకు సీఎం జగన్ సంఘీభావం

Satyam NEWS
కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 22, ఆదివారం రోజున...
Slider ప్రపంచం

కరోనా కంట్రోల్ నిధికి భారత్ విరాళం రూ.70 కోట్లు

Satyam NEWS
వేగంగా ప్రపంచం మొత్తం విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సార్క్ దేశాల అధినేతలు, ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ కంట్రోల్ కు సార్క్...
Slider ప్రత్యేకం

ఎమోషనల్ మూమెంట్: మోడీ మీరే మా పాలిట దేవుడు

Satyam NEWS
“దేవుడి రూపం మీలో చూశాను. చాలా చాలా థాంక్స్ సర్. మీ ఆశీస్సుల కారణంగా ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను ” ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ...