కార్పొరేట్, బీజీపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం అధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం నగరం గాంధీ చౌక్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో బిఆర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర...
ఈ నెల 30వ తేదిన శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కేట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. ఖమ్మం మార్కేట్ ను...
అర్హులైనా ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అర్హుల్కెన లబ్ధిదారులు నేటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరల దరఖాస్తు...
ఈ నెల 30వ తేదిన శ్రీరామ నవమి పురస్కరించుకుని ఖమ్మం నగరం 10వ డివిజన్ లోని పర్ణశాల రామాలయం నందు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు...
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలను శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా...
నీటిపారుదల శాఖ అధికారులు చిట్ట చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో నీటిపారుదల,...
సిఎం కెసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చింది. మహిళల సాధికారత కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా...
రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా ప్రత్యక్షంగా 5.50 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 5లక్షలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జె...
వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్కి స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు దరఖాస్తు చేసుకుని మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...