ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం నుండి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్కి...
ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దిశాల కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మాదిరాజు, ప్రధాన కార్యదర్శి...
ఖమ్మం జిల్లాకు కేటాయించిన ట్రైనీ ఐపిఎస్ ఆఫీసర్ అవినాష్ కుమార్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు...
మెరుగైన ప్రజా రవాణా కోసం లహరి-అమ్మఒడి అనుభూతి పేరుతో అధునాతన బస్సులను టీఎస్ ఆర్టీసి ప్రవేశపెట్టిందని, ఆర్టీసి ప్రయాణం సురక్షితం, దూర ప్రాంతాలకు ఇక మరింత విలాసవంతంగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం వల్లే నేడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ది చెందింది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం...
ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా రక్షించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఐడిఓసి...
వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ నందు శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి...
ఖమ్మం జిల్లా ఆల్లిపురం గ్రామంలో దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొటున్న ఇనాం భూముల హక్కు సమస్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. ఇనాం భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు ఆక్యుపెన్సీ...
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని, కంటి వెలుగు పథకం మన ఇంటికే వెలుగు లాంటిది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
భారతదేశంలో మరణం లేని మహోన్నతుడు భగత్ సింగ్ అని దేశం ఉన్నంత కాలం చరిత్రలో భగత్సింగ్ నిలిచిపోతారని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. నునుగు మీసాల వయస్సులోనే...