ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కేట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. ఖమ్మం మార్కేట్ ను...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలు చూస్తూనే వున్నాం. ఆ రాజకీయాలు ఎలా వుంటాయి అంటే ఎవ్వరిపైనో ఒకరిపై కేసులు కచ్చితంగా అవుతాయి. నియోజక వర్గ స్థాయి రాజకీయాలు ఇలా వుంటే. ఇప్పుడు...
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని స్థానిక మార్కెట్ యార్డ్ లో మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తుల తో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రావ్ పటేల్, సెక్రటరీ వజిరొద్దిన్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ...
బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రంను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు....