బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధమని మండిపడ్డారు.తాను, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ వస్తాం. ఏ సబ్ స్టేషన్ దగ్గరుకు రమ్మంటారు?....
తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి వైఖరి ఆన్ సైoటిఫిక్ గా ఉందని, ఏక పక్ష ధోరణితో ప్రభుత్వ పెద్దలు వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు...
లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు, కార్మికులు, రేషన్ కార్డులు లేని వారిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. బుధవారం స్పెషల్ కలెక్టర్ రాహుల్...
నీటి వనరులను కాపాడే 111 జీవోను పరిరక్షించాల్సిన మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయనే దాన్ని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఆయన...
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్...
ప్రగతి భవన్ లో పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు...
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కొల్లాపూర్ లో ఘనంగా జరిగింది. కొల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను...
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్డు వద్ద ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ...