టీటీడీ లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటవీ కార్మికులు 1000 రోజులుగా తమకు న్యాయం చేయండి అని రిలే నిరాహార దీక్షలు,నిరసన దీక్షలు చేస్తున్నా టీటీడీ లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థ స్పందించకపోవడం టిటిడి...
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్తిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు....
అన్నమయ్య జిల్లా నందలూరు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇదో రోజు రాత్రి శ్రీ స్వామినాథ స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన...
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ...
శ్రీవాణి ట్రస్ట్ పై టీటీడీ వెల్లడించిన లెక్కల్లో తేడాలు ఉన్నాయనే అనుమానాలు భక్తులకు ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ వాణీ ట్రస్టు ప్రారంభం నుంచి నేటి...
ఏపీలో జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం బీజెపీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు...
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి...
ముత్యాల తలంబ్రాలు….మంగళవాయిద్యాలు….విశేష అలంకరణలు….వేదపండితులు వేదమంత్రోచ్చరణలు,. వెలువెరిసిన భక్తి పారవశ్యం నడుమ బుధవారం కరీంనగర్ పద్మనగర్లో టిటిడి ఆలయ నిర్మాణం శంకుస్థాపనలో భాగంగా సాయంత్రం శ్రీనివాసుడి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అంతకు ముందుకు మంకమ్మ...
కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో...
తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మంగళవారం ఉదయం 6 గంటలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన...