అన్నమయ్య జిల్లా నందలూరు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇదో రోజు రాత్రి శ్రీ స్వామినాథ స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన...
అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఐదో రోజు ఉదయం శ్రీసౌమ్యనాధ స్వామి వారు శ్రీ మహావిష్ణువు గా శేష వాహనం వీధుల్లో విహారించారు. తిరుమల తిరుపతి...
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సాయంకాలం శ్రీ స్వామినాథ స్వామి వారు...
అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీసౌమ్యనాధ స్వామి వారు తిరుచ్చి పై మాడ వీధుల్లో విహారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో...
గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ మహరాజ్ శ్రీశైల క్షేత్రంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో రాజకీయం చేయడం తగదని గాంధారి మండలం గుడిమెట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి మహాదేవ్ మహరాజ్ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో...
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి శనివారం నాడు కూలంకషంగా చర్చించింది. రెండేళ్ల తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు...
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయంలోని అయిన మహల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చిన్న...
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన...