38.2 C
Hyderabad
April 29, 2024 19: 33 PM

Tag : Tirumala Tirupathi Devasthanams

Slider చిత్తూరు

శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS
పరమ పవిత్రమైన గరుడ వాహనం అధిరోహించి శ్రీ మల్లప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల నందు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, వారు...
Slider గుంటూరు

ఆత్మరక్షణ కోసం దళితుల చేతికి ఏమిస్తారో చెప్పగలరా?

Satyam NEWS
తిరుమలలో కాలిబాటన వెళ్తున్న  భక్తులు పులుల నోట పడకుండా, చేతికి చేతి కర్రలు  ఇస్తున్న ప్రభుత్వం,  రాష్ట్రంలో దళితులపై, గిరిజనుల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల నుంచి ఆత్మ రక్షణ కోసం...
Slider ముఖ్యంశాలు

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు...
Slider ముఖ్యంశాలు

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
Slider ప్రత్యేకం

తిరుమల అడవుల్లో 30 చిరుతలు?

Satyam NEWS
తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో సోమవారం చిక్కుకుందన్న ఆనందం శ్రీవారి భక్తులకు మిగలలేదు. తిరుమలలో ఉదయం ఒక చిరుత హల్చల్ చేసింది. అది చూసి...
Slider చిత్తూరు

తిరుమలలో పిల్లలకు ట్యాగ్లు

Satyam NEWS
తిరుమలలో చిరుత సంచారం కలవరపెడుతోంది. దీంతో నడకమార్గంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మ.2గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదని తెలిపారు. ఏడో మైలు వద్ద చిన్న పిల్లల చేతికి ట్యాగ్లు వేస్తున్నారు....
Slider ముఖ్యంశాలు

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి

Satyam NEWS
తిరుమలలోని అలిపిరి మార్గంలో మృతి చెందిన చిన్నారి లక్షిత మృతిపై సస్పెన్స్ వీడింది. లక్షిత మృతదేహానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. చిన్నారి మృతికి పులి దాడే కారణమని...
Slider చిత్తూరు

టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సుబ్బారెడ్డి...
Slider చిత్తూరు

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Satyam NEWS
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ...
Slider ఆధ్యాత్మికం

సెప్టెంబరు 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, పురటాసి మాసం కూడా  వస్తున్నందువల్ల  భక్తుల రద్దీ  అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. అన్నివిభాగాల అధికారులు ...