ఎన్ కౌంటర్ లో కాల్చి చంపినా ఈ మృగాళ్లకు బుద్ధి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు మరో దారుణం జరిగింది. తుర్కయాంజల్ కు చెందిన ఒక మహిళా...
సీఏఏ వల్ల ఏ ఒక్కరూ పౌరసత్వాన్ని కోల్పోరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాంటి నిబంధన ఏదైనా చట్టంలో ఉంటే చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ ఆయన విసిరారు. రాజకీయ...
కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. NRC , CAA లకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో...
రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపి సుజనా చౌదరి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై...
ఏటీఎం మోసాలకు చెక్ పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించింది. జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి ఏటీఎం నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8...
కొల్లాపూర్ మండలం లో రెవెన్యూ భూములు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మార్వో కార్యాలయంలో జెసి శ్రీనివాస రెడ్డికి ఈ మేరకు సిపిఎం పార్టీ వినతి పత్రం అందచేసింది. అదే విధంగా...
పెట్రోల్ పోసి ఓ ప్రియుడు తన ప్రియురాలిని తగులబెట్టిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా...
టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన నెక్సాన్ ఇ.వి. వాహన బుకింగ్ ప్రారంభమైంది. బుకింగ్ ఖర్చు రూ .21,000. ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2020 జనవరి నాటికి భారత్లో విడుదల చేయనున్నారు. దీని ఎక్స్-షోరూమ్...
క్రిస్టియన్ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి, ప్రొడ్యూసర్ రవీనా టాండన్పై పంజాబ్లో కేసు నమోదు అయింది. పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్గా నిర్వహిస్తున్న ‘బ్యాక్ బెంచర్స్’ అనే రియాలిటీ షోలో రవీనా...
దేశంలో ఒకే రోజు నాలుగు చోట్ల బాలికలపై అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరిగాయో కానీ పోలీసుల రికార్డులోకి వచ్చింది మాత్రం నాలుగు. మధ్య ప్రదేశ్లోని బయోరా సిటీ బస్టాండ్లోని బస్సులో అమ్మాయిపై...