24.7 C
Hyderabad
May 18, 2024 23: 10 PM

Author : Satyam NEWS

29171 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

మరో రేప్ అండ్ మర్డర్: ఎన్ కౌంటర్ చేస్తున్నా బుద్ధి లేదు

Satyam NEWS
ఎన్ కౌంటర్ లో కాల్చి చంపినా ఈ మృగాళ్లకు బుద్ధి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు మరో దారుణం జరిగింది. తుర్కయాంజల్ కు చెందిన ఒక మహిళా...
Slider జాతీయం

ఢీ అంటే ఢీ: రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Satyam NEWS
సీఏఏ వల్ల ఏ ఒక్కరూ పౌరసత్వాన్ని కోల్పోరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాంటి నిబంధన ఏదైనా చట్టంలో ఉంటే చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ ఆయన విసిరారు. రాజకీయ...
Slider నల్గొండ

రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS
కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. NRC , CAA లకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో...
Slider ముఖ్యంశాలు

రాజకీయ విద్వేషంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Satyam NEWS
రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపి సుజనా చౌదరి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై...
Slider ప్రత్యేకం

ATM మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఇక ఓటీపీ

Satyam NEWS
ఏటీఎం మోసాలకు చెక్‌ పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించింది. జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి ఏటీఎం నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8...
Slider మహబూబ్ నగర్

భూ సమస్యలు పరిష్కారం కాక రైతులకు ఇబ్బంది

Satyam NEWS
కొల్లాపూర్ మండలం లో రెవెన్యూ భూములు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మార్వో కార్యాలయంలో జెసి శ్రీనివాస రెడ్డికి ఈ మేరకు సిపిఎం పార్టీ వినతి పత్రం అందచేసింది. అదే విధంగా...
Slider రంగారెడ్డి

పెట్రోల్ పోసి ప్రియురాలిని తగులబెట్టిన ప్రియుడు

Satyam NEWS
పెట్రోల్ పోసి ఓ ప్రియుడు తన ప్రియురాలిని తగులబెట్టిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా...
Slider జాతీయం

టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదల

Satyam NEWS
టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్ ఇ.వి. వాహన బుకింగ్ ప్రారంభమైంది. బుకింగ్ ఖర్చు రూ .21,000.  ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2020 జనవరి నాటికి భారత్‌లో విడుదల చేయనున్నారు. దీని ఎక్స్-షోరూమ్...
Slider జాతీయం

క్రిస్టియన్ మతాన్ని కించపరిచిన రవీనా టాండన్

Satyam NEWS
క్రిస్టియన్ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి, ప్రొడ్యూసర్ రవీనా టాండన్‌పై పంజాబ్‌లో కేసు నమోదు అయింది. పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘బ్యాక్ బెంచర్స్’ అనే రియాలిటీ షోలో రవీనా...
Slider జాతీయం

షేమ్ షేమ్ : అత్యాచారాల భారత దేశం

Satyam NEWS
దేశంలో ఒకే రోజు నాలుగు చోట్ల బాలికలపై అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరిగాయో కానీ పోలీసుల రికార్డులోకి వచ్చింది మాత్రం నాలుగు. మధ్య ప్రదేశ్‌లోని బయోరా సిటీ బస్టాండ్‌లోని బస్సులో అమ్మాయిపై...