28.7 C
Hyderabad
May 5, 2024 10: 02 AM

Author : Satyam NEWS

29119 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

తెలుగు వదిలేస్తే తల్లిని వదిలేసినట్లే

Satyam NEWS
అమ్మ పాలతో నేర్పిన భాష…. నాన్న వేలితో చూపిన బాట….తరతరాలకు వెలుగులు పంచేది… మన మాతృభాష అన్నారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్కూరు లో జరిగిన తెలుగు...
Slider వరంగల్

అసియాలో అతిపెద్ద డోర్నకల్ చర్చిలో మంత్రి ప్రార్ధనలు

Satyam NEWS
ఆసియాలోనే అతిపెద్దదైన, విశిష్టమైన డోర్నకల్ చర్చిలో క్రిస్మస్ పర్వదినం వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. డోర్నకల్ ప్రాంత కష్ట, సుఖాల్లో...
Slider ఆంధ్రప్రదేశ్

క్రిస్మస్:నాన్న విజయవాడలో కొడుకు గుంటూరులో

Satyam NEWS
ఏపి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ నేడు వేరు వేరుగా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని నిర్మలా...
Slider నెల్లూరు

మూడు ముక్కలైన రాజధానిపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్య

Satyam NEWS
పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం అని కుండ బద్దలుకొట్టారు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని ఆయన స్పష్టం...
Slider ముఖ్యంశాలు

మంత్రి కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం

Satyam NEWS
హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. కళాశాలలోని ప్రయోగశాలలో ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి తెగబడ్డాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం...
Slider నెల్లూరు

నెల్లూరు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అనిల్

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని సంతపేట లోని సెంట్ జోసెఫ్ ఆర్.సి. యం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్...
Slider ముఖ్యంశాలు

వైట్ కాలర్స్ వార్: గురివింద గింజల పోరాటం

Satyam NEWS
వారిద్దరూ రాజ్యసభ సభ్యులు. ఒకరు వైఎస్ఆర్  కాంగ్రెస్ మరొకరు బిజెపి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోరాటం ప్రారంభించారు. ఆ ఇద్దరి కథ ఇది: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, అతని...
Slider ముఖ్యంశాలు

మేరీ క్రిస్మస్: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామును నుంచే చర్చిలలో ప్రార్థనలు చేపట్టారు. ఏసు నామస్మరణతో ప్రార్థనా మందిరాలు మార్మోగాయి. ఏసును స్థుతిస్తూ భక్తులు ప్రార్థనలు చేశారు. చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఒకరికి ఒకరు...
Slider ప్రత్యేకం

నేడే తెలంగాణ లో ఆర్ ఎస్ ఎస్ సంకల్ప్ శిబిరం

Satyam NEWS
హైదరాబాద్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ శిబిర్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ లో తొలి సారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ భారీ శిబిర్...
Slider గుంటూరు

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS
రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి...