28.7 C
Hyderabad
May 6, 2024 09: 55 AM
Slider ముఖ్యంశాలు

రాజకీయ విద్వేషంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

sujana chowdary

రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపి సుజనా చౌదరి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని ఆయన అన్నారు.

రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సుజనా చౌదరి అందజేశారు. అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఎంపీ సుజనాచౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హైకోర్టు ఉంటే రాజధాని అవుతుందా అని సుజనా చౌదరి ప్రశ్నించారు.

Related posts

మాల నాగరాజు హత్యకు కొల్లాపూర్ లో నిరసన ర్యాలీ

Satyam NEWS

సీఎం జగన్  ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్ల‌ ప‌రిశీల‌న‌…!

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ దసరానాటికి ఉంటుందా?

Satyam NEWS

Leave a Comment