సిద్ధిపేట శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డివైడర్ను అతివేగంగా ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్నటూ టౌన్ CI, SIలు సిబ్బందితో చేరుకొని...
కేసిఆర్ మోసకారి ఒక్కరిని వదలకుండా తెలంగాణ అందరినీ మోసం చేశారని, దళితులకు మూడెకరాల భూమి అని, బీసీ కుల సంఘాలకు. డబుల్ బెడ్ రూమ్ ఆశపెట్టి ప్రజలను రుణ మాఫీ చేస్తామని రైతులను,కేంద్రం ఇచ్చిన...
ములుగు మండల కేంద్రానికి సమీపంలోని గ్రామంలో బాల్య వివాహంపై సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ఓంకార్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి వాకబు చేశారు. ఈ నేపథ్యంలో బాల్యవివాహంపై జరుగుతున్న ఏర్పాట్లను...
ప్రపంచ మేధావి భారతరత్నభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 64వ, వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి.ఎస్.ఆర్. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు భావిభారత పౌరులచే...
నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన ఈ నెల 8న మంగళవారం ఉదయం 11 గంటలకు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో...
ఈ దేశ ముఖచిత్రాన్నితన రాజ్యాంగం ద్వారా మార్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆ మహానీయుని మాల మహానాడు నేతలు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం బాపనయ్యనగర్ లో ప్రపంచ మేధావి భారత...
డిసెంబర్ 9న, బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు బిసి శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ...
మనువాదుల పాలనలో భారత రాజ్యాంగాన్నిరక్షించుకుందామని బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ ఆడిటోరియం నుండి...
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని...