23.7 C
Hyderabad
May 8, 2024 06: 47 AM

Author : Sub Editor

1163 Posts - 0 Comments
Slider జాతీయం

దేశ వ్యాప్తంగా 36,011 క‌రోనా కేసులు న‌మోదు

Sub Editor
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 482 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,44,222 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ...
Slider సంపాదకీయం

ఆంధ్రా బిజెపి వర్సెస్ తెలంగాణ బిజెపి

Sub Editor
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో చతికిలపడి కూర్చున్నది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యమ పంథాలో పార్టీ...
Slider పశ్చిమగోదావరి

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే మూర్చ‌వ్యాధి టీడీపీ ఆగ్ర‌హం

Sub Editor
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల‌నే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయి 150 మంది అస్వస్థతకు గురయ్యార‌ని ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం...
Slider వరంగల్

వ‌రంగ‌ల్‌లో గుప్పుమంటున్నగంజాయి

Sub Editor
తెలంగాణలో జంట నగరాల తర్వాత అత్యంత కీలక ప్రదేశంగా ఉన్నవరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి హబ్ గా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో గంజాయి పట్టివేతకు సంబంధించి పలు కేసులు...
Slider కడప

వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప‌రిశీల‌న‌

Sub Editor
రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి జిల్లా క్రికెట్ స్టేడియం ఆవరణలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి...
Slider నిజామాబాద్

బిచ్కుంద‌లో మిన్నంటిన‌ బీజేపీ సంబురాలు

Sub Editor
బిచ్కుందలో బీజేపీ (భార‌తీయ జ‌న‌తా పార్టీ) గెలుపు సంబురాలు మిన్నంటాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ భారీస్థాయిలో అభ్యర్థులను గెలిపించుకోవడంతో మండల పార్టీ శ్రేణులు విజయోత్సవ...
Slider నెల్లూరు

విశ్వంభ‌ర పారంప‌ర్య ఆయుర్వేద‌ సేవా పుర‌స్కారం

Sub Editor
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు కె.వి.ఎస్.ఫంక్షన్ హాల్ లో విశ్వంభర చారిటబుల్ ట్రస్టు ప్రథమ వార్షికోత్సవం శ‌నివారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఉత్తమ సామాజిక సేవలు చేసిన సేవకులు, పారంపర్య ఆయుర్వేద వైద్యులను,...
Slider నల్గొండ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Sub Editor
కరోనా మహమ్మారి రెండవ దశ పట్ల ప్ర‌జ‌లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హుజుర్ నగర్ మున్సిపాలిటి వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుప‌త్రిలో...
Slider వరంగల్

ములుగు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏఎస్పీ

Sub Editor
ములుగు పోలీస్ స్టేష‌న్‌ను ఏ ఎస్పీ పి. సాయి చైతన్య (ఐపిఎస్) ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్...
Slider నల్గొండ

దుమ్ము, ధూళితో అనారోగ్యంపాల‌వుతున్నప్ర‌జ‌లు

Sub Editor
దుమ్ము ధూళితో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని దీంతో చాలామందికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌లెత్తి ఆసుప‌త్రుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని రోడ్ల‌పై పేరుకుపోయిన మ‌ట్టిని తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అలాగే రోడ్ల‌పై రోజుకు...