24.7 C
Hyderabad
May 19, 2024 01: 09 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

Hats off: మీలాంటి వారే ఈ సమాజానికి కావాలి టీచర్

Satyam NEWS
కరోనా కారణంగా పాఠశాల కు దూరమైన విద్యార్థులు పరీక్షలు రాయడానికి మానసికంగా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విడమరచి చెప్పలేని తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఈ విషయాన్ని...
Slider ప్రత్యేకం

జ్ఞాన్వాపి మసీదు లోని శివలింగాన్ని పూజించే అవకాశం కల్పించండి

Satyam NEWS
జ్ఞాన్వాపి మసీదు వజుఖానాలో కనుగొనబడిన శివలింగాన్ని పూజించేందుకు తనకు అనుమతినివ్వాలని వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ మాజీ మహంత్, డాక్టర్ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. భోగ్, హారతి...
Slider ప్రత్యేకం

పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డ ఏ పీ రాజకీయం

Satyam NEWS
తెలుగు సినీహీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో త్వరలో అద్భుతం జరిగే అవకాశం ఉందని అలవోకగా అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వై ఎస్...
Slider ప్రత్యేకం

ముదిమి వయస్సు లో..భూమి కోసం ఆరాటమైన పోరాటం… !

Satyam NEWS
ముదిమి వయస్సు లో..రాలిపోయే పండుటాకులు..వికలాంగుల స్థితిలో వృద్ధ దంపతులు.. మీరు చూసిన వీళ్ల స్థితి ఇది. విజయనగరం జిల్లా రామభద్రపురం ఆరికతోటకు చెందిన ఈ భార్యాభర్తల పేర్లు..విజయ్ ,లక్ష్మిలు.దాదాపు పుష్కర కాలం అంటే 12...
Slider ప్రత్యేకం

ఉపరాష్ట్రపతి కి జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తాసిల్దార్ శివ కుమార్

Satyam NEWS
అనేక రోజులు శ్రమించి తన స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ ను నాగర్ కర్నూల్ జిల్లా శ్రీరంగాపూర్ డిప్యూటీ తాసిల్దారు శివకుమార్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు అందచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు...
Slider ప్రత్యేకం

వైసీపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నిర్ణయం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని...
Slider ప్రత్యేకం

‘ఇగురం’ గంగాడి సుధీర్ ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
ఎంతో ప్రాచుర్యం పొందిన ఇగురం కథాసంపుటి రచయిత గంగాడి సుధీర్ ను నేడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్...
Slider ప్రత్యేకం

శ్రీలంక లో ఎమర్జెన్సీ ఎత్తివేత

Satyam NEWS
శ్రీలంక ప్రభుత్వం శనివారం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేసింది. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా రెండు వారాల...
Slider ప్రత్యేకం

జూపల్లి…. భీరం వర్గీయులు ఢీ అంటే ఢీ

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి లో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన వర్గానికి చెందిన వారిని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అకారణంగా కొట్టడం సరికాదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ కు...
Slider ప్రత్యేకం

భారత్ ఓ ఆశాదీపం!

Satyam NEWS
ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం అలముకున్న వేళల్లో ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మారి, విశ్వాసాన్ని,భరోసాన్ని అందిస్తూ వెలుగులు విరజిమ్ముతోందని మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘యువ శివిర్’ వేదిక సాక్షిగా పలికారు.మంచిమాట! మనిషి కూడా...