38.2 C
Hyderabad
April 28, 2024 22: 44 PM

Tag : 10th Exams

Slider అనంతపురం

అత్యధిక మార్కులు సాధించిన నవ్వకు ప్రశంస

Satyam NEWS
అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఏ.నవ్య కు జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి ప్రశంసా పత్రం అందచేశారు. ఏ.నవ్య బుక్కరాయ సముద్రం బీసీ సంక్షేమ...
Slider ప్రత్యేకం

మే 10న ఇంటర్‌, మే 15న టెన్త్‌ ఫలితాలు?

Satyam NEWS
తెలంగాణలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. దీంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎంసెట్,...
Slider ఖమ్మం

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

Satyam NEWS
ఖమ్మం జిల్లాలో ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌ అన్నారు. ఐడిఓసి అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో అదనపు కలెక్టర్‌ తెలంగాణ సార్వత్రిక...
Slider ఆదిలాబాద్

పటిష్ట బందోబస్తు తో పదవ తరగతి పరీక్ష నిర్వహణ

Satyam NEWS
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పి.టి.జి బాయ్స్ జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల కాగజ్ నగర్ ను జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్...
Slider ప్రకాశం

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

Satyam NEWS
మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మార్కాపురం సిఐ...
Slider ప్రత్యేకం

వత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్ధంకండి

Satyam NEWS
ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, 9:35 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విద్యార్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని...
Slider హైదరాబాద్

వత్తిడికి గురికాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి

Satyam NEWS
విద్యార్థినీ విద్యార్థులు మంచి ఉత్తీర్ణతో పరీక్షల్లో విజయం సాధించాలని, ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్ పెట్ డివిజన్ క్రౌన్ ఫంక్షన్ హాల్ లో అంబర్...
Slider ముఖ్యంశాలు

విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురికావద్దు

Satyam NEWS
విద్యార్థులు పరీక్షలను ఆస్వాదిస్తూ రాయాలి తప్ప ఒత్తిడికి గురికావద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమవుతుందని, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుండి పడవ...
Slider ఖమ్మం

విద్యార్థి ఫెయిల్ అయితే టీచర్ దే బాధ్యత

Satyam NEWS
విద్యార్ధి పరీక్షలో ఫెయిల్ అయితే అది టీచర్ ఫెయిల్యూర్ గానే పరిగణించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు.  ఐడిఓసి సమావేశపు హాలులో 10వ తరగతి పరీక్షలు, యు డైస్ ప్లస్,...
Slider వరంగల్

పదో తరగతి పరీక్షాఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిన ములుగు జిల్లా

Satyam NEWS
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలో ములుగు  జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు.  ఈ ఫలితాల కోసం కష్టపడిన  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విషయ నిపుణులకు డిఇఓ శుభాకాంక్షలు...