26.2 C
Hyderabad
May 19, 2024 21: 53 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

రాజధాని ప్రాంతంలో నత్తనడకన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరి సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయం గత ఆరు నెలలుగా ఇన్‌చార్జ్‌ పాలనలో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చే రిజిష్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
Slider గుంటూరు

గడ్డిమందు పిచికారీతో పచ్చదనం మటుమాయం

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలోని రజక చెరువు ప్రమాద భరితంగా మారింది. పుల్లయ్య నగర్ కు వెళ్లే రహదారి మార్గంలో చెరువు అంచుమట్టిని అడ్డగోలుగా తవ్వేయడంతో ప్రమాదం పొంచి ఉంది. దోబీ...
Slider గుంటూరు

అందరికీ కాదు కొందరికే ఆరోగ్య శ్రీ

Satyam NEWS
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రూ.5 లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేస్తాం. పేదల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం. అంటూ ముఖ్యమంత్రి...
Slider గుంటూరు

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS
నిరుపేదల పొట్టగొడుతున్న వైసీపీ నేతలపైనా వారికి సహకరిస్తున్న అధికారులపైనా  చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియెజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.  నరసరావుపేట రూరల్ పరిధిలోని...
Slider గుంటూరు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సత్తా చాటిన ఆంధ్ర ప్రదేశ్

Satyam NEWS
2019 సంవత్సరానికి సంబంధించిన సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి ర్యాంకు రావడం అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనమని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ డాక్టర్ చదలవాడ...
Slider గుంటూరు

గురజాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

Satyam NEWS
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పిడుగురాళ్ల టౌన్ లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నేడు సమీక్షించారు. అదే విధంగా MRO ఆఫీస్ దగ్గర చేపట్టాల్సిన అభివృద్ధి...
Slider గుంటూరు

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు పితృవియోగం

Satyam NEWS
గుంటూరు జిల్లా  మంగళ గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి దశరధరామిరెడ్డి(84) అనారోగ్యంతో బాధ పడుతూ గురువారం కన్ను మూశారు. దశరధరామిరెడ్డి పెద్దకాకాని సర్పంచ్ గా, ...
Slider గుంటూరు

ఆస్పత్రి బిల్డింగ్‌పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Satyam NEWS
భయంతో కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి లో జరిగింది. మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై ఆస్పత్రి మూడవ ఫ్లోర్ పై నుంచి రెంటచింతల కు చెందిన ఓ వృద్ధ...
Slider గుంటూరు

పానకాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ తరువాత కీలకమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తొమ్మిది మంది సభ్యులు రెండేళ్ల...
Slider గుంటూరు

సి పి ఎస్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్

Satyam NEWS
సి పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మంగళగిరి శాఖ అధ్యక్షులు...