36.2 C
Hyderabad
May 7, 2024 13: 11 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

మంగళగిరి లో రోడ్లపైనే బహిరంగ కిక్కు!

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయం వెనుక ఉన్న మున్సిపల్ దుకాణాల సముదాయం ఎదుట వాతావరణం ఓపెన్ బార్‌ను తలపించే విధంగా ఉంది.  మెట్ల మీద కూర్చొని  బహిరంగంగానే మద్యం తాగేస్తున్నారు. అర్ధరాత్రి...
Slider గుంటూరు

మంగళగిరి పట్టణంలో సరిగాలేని కరోనా సమాచారం

Satyam NEWS
గుంటూరు జిల్లా  మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో కరోనా పాజిటీవ్ కేసులు అధిక సంఖ్య లో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ పట్టణంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 1,136  కు చేరింది. 324 యాక్టివ్...
Slider గుంటూరు

కరోనా నేపథ్యంలో ఆందోళనలో వాలంటీర్లు

Satyam NEWS
వాలంటీర్ల ద్వారా  నేరుగా లబ్ది దారుల ఇళ్లకే వెళ్లి వృద్దాప్య,వితంతు,వికలాంగ,చేనేత పెన్షన్ల నగదు ను ప్రభుత్వం  పంపిణీ చేయిస్తుంది. కరోనా భయం వెంటాడుతున్నా లెక్క చేయకుండా వాలంటీర్లు ప్రతీ నెల 1 వ తేదీ...
Slider గుంటూరు

వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట నియూజకవర్గం  ఇస్సాపాలెం పంచాయితీ పరిధిలోని శ్రీనివాస వెంచర్ లో ఆదివారం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, 13 జిల్లాల ప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ...
Slider గుంటూరు

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేడు సాగర్ కుడి కాల్వకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ...
Slider గుంటూరు

నరసరావుపేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు.  హోం క్వారంటైన్‌లో...
Slider గుంటూరు

నాగార్జున సాగర్ సందర్శనకు పర్యాటకులు రావద్దు

Satyam NEWS
కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకులు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో జె.పార్థసారధి తెలిపారు. కరోన ఉధృతి కారణంగా మాచర్ల...
Slider గుంటూరు

హెల్ప్ చేయాల్సిన హోం గార్డే బాలికను కాటేశాడు

Satyam NEWS
గుంటూరు జిల్లా తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదైన...
Slider గుంటూరు

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

Satyam NEWS
విజయవాడ రమేశ్ ఆసుపత్రి చైర్మన్ కుటుంబాన్ని, అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు....
Slider గుంటూరు

తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి నెట్టేసిన కసాయి కొడుకు

Satyam NEWS
గుంటూరు జిల్లా  పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో  తల్లిదండ్రులను వర్షంలో బయటకు నెట్టాడు ఒక కసాయి కొడుకు. కన్నవారికి తోడపుట్టిన వారికి తెలియకుండా చిన్న కుమారుడు రామకృష్ణ తల్లదిండ్రులతో ఆస్తులను రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న...