గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయం వెనుక ఉన్న మున్సిపల్ దుకాణాల సముదాయం ఎదుట వాతావరణం ఓపెన్ బార్ను తలపించే విధంగా ఉంది. మెట్ల మీద కూర్చొని బహిరంగంగానే మద్యం తాగేస్తున్నారు. అర్ధరాత్రి...
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో కరోనా పాజిటీవ్ కేసులు అధిక సంఖ్య లో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ పట్టణంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 1,136 కు చేరింది. 324 యాక్టివ్...
వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ది దారుల ఇళ్లకే వెళ్లి వృద్దాప్య,వితంతు,వికలాంగ,చేనేత పెన్షన్ల నగదు ను ప్రభుత్వం పంపిణీ చేయిస్తుంది. కరోనా భయం వెంటాడుతున్నా లెక్క చేయకుండా వాలంటీర్లు ప్రతీ నెల 1 వ తేదీ...
గుంటూరు జిల్లా నరసరావుపేట నియూజకవర్గం ఇస్సాపాలెం పంచాయితీ పరిధిలోని శ్రీనివాస వెంచర్ లో ఆదివారం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, 13 జిల్లాల ప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ...
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేడు సాగర్ కుడి కాల్వకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ...
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. హోం క్వారంటైన్లో...
కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకులు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో జె.పార్థసారధి తెలిపారు. కరోన ఉధృతి కారణంగా మాచర్ల...
గుంటూరు జిల్లా తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదైన...
విజయవాడ రమేశ్ ఆసుపత్రి చైర్మన్ కుటుంబాన్ని, అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు....
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో తల్లిదండ్రులను వర్షంలో బయటకు నెట్టాడు ఒక కసాయి కొడుకు. కన్నవారికి తోడపుట్టిన వారికి తెలియకుండా చిన్న కుమారుడు రామకృష్ణ తల్లదిండ్రులతో ఆస్తులను రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న...