కొత్త నాటకం: సర్వర్లు కావాలనే డౌన్
రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కన్నేసిన ఏపి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయినట్లు చెబుతున్నా కావాలనే ఈ విధంగా చేశారా అనే అనుమానాలు...