వైస్సార్సీపీ ని విడిచి టీడీపీ లో చేరిన గిరిజనులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలో వంద మంది గిరిజనులు వైస్సార్సీపీ ని విడిచి టీడీపీ లో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా వీరందరికి పార్టీ కండువాలు...