24.7 C
Hyderabad
May 19, 2024 00: 16 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider తూర్పుగోదావరి

వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరిన గిరిజనులు

Satyam NEWS
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట  గ్రామంలో  వంద మంది  గిరిజనులు   వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా వీరందరికి  పార్టీ  కండువాలు...
Slider విజయనగరం

బ్రిటిష్ కాలం నాటి జీఒలను తీసుకొస్తున్న జగన్ ప్రభుత్వం..!

Bhavani
నాటి బ్రిటిష్ కాలం నాటి జీఒలను తెచ్చి జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విజయనగరం టీడీపీ విమర్శించింది.జీఓ నెంబర్ వన్ తెచ్చి టీడీపీ జాతీయ అధ్యక్షుడు బాబు కుప్పం సభలో గలాటా సృష్ఠించింది అధికార...
Slider పశ్చిమగోదావరి

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Bhavani
అభివృద్ధి సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఏర్పాటు చేసిన పింఛన్ ల పంపిణీ కార్యక్రమంలో పింఛన్ ల మంజూరు...
Slider చిత్తూరు

జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి “గొడ్డలి పెట్టు”: నవీన్

Satyam NEWS
అధికార,ప్రతిపక్షాల బహిరంగ సభలలో ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగడం,గాయాలవడం బాధాకరం అలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికారులు,ప్రభుత్వం సూచనలు చేయలే తప్ప ఏకంగా ర్యాలీలు బహిరంగ సభలను నిషేధిస్తూ జీవో నెంబర్...
Slider ప్రకాశం

బావ మీద కోపంతో బాలకృష్ణ సినిమాకు అడ్డంకులు

Bhavani
చలనచిత్ర పరిశ్రమపై దెబ్బమీదదెబ్బ కొట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆ పట్టువీడడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘‘బావ మీద రాజకీయ కక్షతో బావమరిదిపై’’ చర్యలు తీసుకుంటున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం...
Slider గుంటూరు

అనుమానంతో భార్య ను హత్య చేసిన వ్యక్తి

Bhavani
పల్నాడు జిల్లా మాచర్లలో అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 వ తేదీన మాచర్ల పట్టణంలోని 31 వ వార్డు లో ఈ ఘటన జరిగింది. మాచర్ల...
Slider విజయనగరం

కాలేజీలో ఉండాల్సిన స్టూడెంట్స్ పోలీసు స్టేషన్ లో….!

Bhavani
వాళ్లంతా సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు… కన్నవారి ఆశయాలను ఆ పిల్లలు… జైలు లో ఉండ నున్నారు. మీరు చదివింది నిజమే. డిగ్రీ చదువు తున్న రోహిత్ కుమార్, సాయి చైతన్య లే ఓ...
Slider విశాఖపట్నం

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి మృతి

Bhavani
విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు (85) బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు ఆనంద్ కుమార్...
Slider గుంటూరు

ఈ చీకటి జీవో ముఖ్యమంత్రి సభలకు వర్తించదా?

Bhavani
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి నేతల డిమాండ్‌ చేశారు. జీవోను రద్దు చేయాలని టిడిపి నేతలు, నల్లకండువాలు ధరించి నిరసన తెలిపి, నల్ల...
Slider శ్రీకాకుళం

నల్ల జీవోను తగలబెట్టిన తెలుగుదేశం

Bhavani
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్, హిట్లర్ మాదిరిగా నియంత పాలన చేస్తున్నారని, ర్యాలీలు సభలు రోడ్ షోలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తూ జీవో విడుదల చేయడం దుర్మార్గమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్...