28.7 C
Hyderabad
May 6, 2024 00: 11 AM
Slider విజయనగరం

కాలేజీలో ఉండాల్సిన స్టూడెంట్స్ పోలీసు స్టేషన్ లో….!

#Students

వాళ్లంతా సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు… కన్నవారి ఆశయాలను ఆ పిల్లలు… జైలు లో ఉండ నున్నారు. మీరు చదివింది నిజమే. డిగ్రీ చదువు తున్న రోహిత్ కుమార్, సాయి చైతన్య లే ఓ ఉదాహరణ. సాక్షాత్తు.. జిల్లా పోలీసు బాస్ ఆధ్వర్యంలో ఫాం అయిన బృందాలు…. విజయనగరం లో సంచరిస్తే…గంజాయి తాగుతూ పట్టుబడ్డారు.

వెనువెంటనే…. నగరంలో ని వన్ టౌన్ స్టేషన్ కు తరలించడంతో సీఐ డా.వెంకటేశ్వరరావు… డిగ్రీ స్టూడెంట్స్ పేరెంట్స్ ను పిలిచి వివరాలు సేకరిస్తే…అందు లో విశాఖ లో దిశ పీఎస్ లో పని చేసే ఓ లేడీ బంధువని తెలియడంతో సీఐ నే స్టన్ అయ్యారు. కానీ పోలీసు బాస్ ఆదేశాలు ఉండ టంతో వెనకాడకుండా…కేసు కట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Related posts

కెసిఆర్ కు పువ్వాడ జన్మదిన శుభాకాంక్షలు

Bhavani

కేటీఆర్ పర్యటనకు ముందు అనూహ్య పరిణామం

Satyam NEWS

టాలీవుడ్ లో న్యూ ప్రామిసింగ్ గ్లామరస్ హీరోయిన్ మీనాక్షి చౌదరి

Satyam NEWS

Leave a Comment