వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న ఆనం రామనారాయణ రెడ్డిపై కఠిన చర్యలు...
నిరంతరం ప్రజా సమస్యలపై గళం వినిపించే కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కాటా సుబ్బారావు మృతి చెందడం బాధాకరమని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని నిర్వహించిన ఉద్యమంలో ఆయనతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదా అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. విజయవాడలో దాసరి భవన్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా...
కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం మూల వంక వద్ద ఉన్న పాత నేషనల్ హైవే రోడ్డుని బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ మాఫియా కప్పగించినఈఈ వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం...
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో ప్రధానోపాధ్యాయులు ఐ. డి. వి ప్రసాద్ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి...
తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన “శ్రీనివాస కళ్యాణం” పౌరాణిక నాటక కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డిని TTD ధర్మకర్తల మండల సభ్యులు ఎం రాములు సన్మానించారు....
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు వృద్ధులను కూడా బలవంతంగా తీసుకురావడంతో ఒక దారుణం జరిగింది. జగన్ సభకు రావాలని బలవంతం చేసి తీసుకువచ్చిన ఒక వృద్ధురాలు బస్సు దిగుతుండగా వేరే బస్సు రావడంతో...
ప్రతిపక్షాల వారు ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని నిషేధించడం ఒక విచిత్ర నిర్ణయం అని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల...
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది. సాక్షాత్తూ పరమేశ్వరుడే స్వయంగా వెలసిన ఈ క్షేత్రంలోని స్వామి వారిని దర్శించుకోవాలంటే ఇక నుంచి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఆలయ గర్భ గుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్...
సనాతన సంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తూ, సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమని విజయనగర మున్సిపల్ కార్పొరేషన్ నగర డిప్యూటీ మేయర్ శ్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు...